అన్వేషించండి
Swaroopananda Starts Swadharma Vahini: హిందూ ధర్మ ప్రచారానికి స్వధర్మ వాహిని ట్రస్టు ప్రారంభం
Tirumala లో శారదాపీఠం పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి స్వధర్మ వాహిని ట్రస్టు లోగోను ఆవిష్కరించారు. గిరిజన ప్రాంతాల్లో సనాతన హిందూ ధర్మప్రచారానికి స్వధర్మ ట్రస్టు నిరంతరం కృషి చేస్తుందన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ధర్మ ప్రచారానికి సరైన సంస్థలు లేవని స్వరూపానంద అన్నారు. శారదాపీఠానికి అనుబంధంగా స్వధర్మ వాహిని ట్రస్టు పనిచేస్తుందని వివరించారు.
ఆంధ్రప్రదేశ్
Kandula Durgesh Counter to YSRCP | కాపుల గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదు
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















