అన్వేషించండి
Advertisement
Sri Rama Navami Special: చెరువులో దొరికిన రాముడు రాజులు కొలిచిన దేవుడు | Ramatheertham | ABP Desam
Vizianagaram జిల్లా నెల్లిమర్లలోని రామతీర్థం చాలా ప్రాముఖ్యత కలిగిన దేవాలయం. ఏటా రామనవమి రోజున రామతీర్థానికి ఉత్తరాంధ్రతో పాటు ఒడిశా నుంచి ప్రజలు భారీగా వస్తుంటారు. 456-496 AD మధ్యకాలంలో ఇక్కడ ఓ చిన్న ఆలయముండేదని చరిత్ర చెబుతోంది. తర్వాత ఆలయం కనుమరుగైందట. కానీ 16వ శతాబ్దంలో ఓ వృద్ధురాలికి Seeta Rama Lakshaman విగ్రహాలు దొరికాయి. ఆ విషయం తెలుసుకున్న అప్పటి రాజు విగ్రహాలను ప్రతిష్టింపజేసి ఆలయాన్ని నిర్మించి, ఆలయ నిర్వహణకు కొన్ని భూములను ఈనాంగా ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
ప్రొద్దుటూరు సభలో జగన్ కామెంట్స్ కు వివేకా కుమార్తె కౌంటర్
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
సినిమా
ఆంధ్రప్రదేశ్
టెక్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
for smartphones
and tablets
and tablets