అన్వేషించండి

Reasons for Madanapalle Subcollectorate Fire | మదనపల్లె సబ్ కలెక్టరేట్ ను తగుల బెట్టింది ఎవరు..?

అవతవకలకు ఆస్కారం ఉన్న సెక్షన్ లో నే మదనపల్లె సబ్ కలెక్టరేట్  ఫైర్ ఇన్సిడెంట్ జరిగిందని డీజీపీనే చెప్పటం తో ఇప్పుడు అసలు కథ ఒకటి బయటకు వచ్చింది. అది కూడా మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గానికి సంబంధించింది.  పుంగనూరు నియోజకవర్గం రాగానిపల్లి పంచాయతీ పరిధిలోని సర్వే నెంబర్ 22లో 982.49 ఎకరాల భూమి ఇది. అటవీశాఖ ఆధీనంలో ఉన్న భూమిని తన అనుచరుల పేరు మీద పెద్దిరెడ్డిని మార్పించారని అందుకు సంబంధించిన డాక్యుమెంట్లు మదనపల్లె సబ్ కలెక్టరేట్ లో నే ఉన్నాయి కనుక దీన్ని మాజీ మంత్రి తన అనుచరులతో స్కెచ్ గీసీ తగులబెట్టించారనేది అధికార పార్టీ టీడీపీ చేస్తున్న ఆరోపణ.

ఇంతకీ ఈ భూమి చరిత్ర ఏంటంటే... పుంగనూరు జమిందార్ల పరిపాలన ఉండేది. 1907 లో అప్పటి జమిందార్ మహదేవరాయులు పేరు పైన ప్రస్తుతం రాగానిపల్లి పంచాయతీ లో వివాదాస్పదం గా మారిన 982.49 ఎకరాల భూమి ఉండేది. అది సాగు భూమి కాకపోయినా జమీందార్ల ఆధీనంలోనే ఉండేది. ఎస్టేట్ రద్దు చట్టం 1948 ప్రకారం ఒకరి పేరు పై అంత భూమి ఉండకూడదని జమిందారు పేరు పై భూమిని రద్దు చేసారు. 1970-72 సంవత్సరం లో జమిందార్ మహాదేవరాయులు తనయుడు శంకర్ రాయల్ తమ భూమిని తమకు అప్పగించాలని అప్పటి అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై ఆప్పటి ప్రభుత్వ అధికారులు రఫ్ పట్టాను శంకర్ రాయలు పేరు పై ఇచ్చారు. ఆ తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో 1978 ఆ రఫ్ పట్టాను రద్దు చేసి అది ప్రభుత్వ అటవీ భూమిగా నిర్ధారించారు. 1978 నుంచి 2022 వరకు పుంగనూరు నియోజకవర్గం రాగానిపల్లి పంచాయతీ పరిధిలోని 982.49 ఎకరాల భూమి అటవీ శాఖ కు సంబంధించినది గా ఉండేది. 2022లోనే ఈ భూమిని 22ఏ నిషేధిత భూముల జాబితా నుంచి తప్పించి కొంత మంది అనుచరుల పేర్ల మీద పెద్దిరెడ్డి మార్పించుకున్నారనేది వినిపిస్తున్న ఆరోపణ. 

అటవీ భూమికి 12 అడుగుల మేర ట్రెంచ్ ఏర్పాటు చేశారు. ఏనుగులు, చిరుతలు ఇతర జంతువులు జనసంచారం లోకి రాకుండా అటవీ శాఖ తీసే ట్రెంచ్ లాగా ఈ భూమి చుట్టూ గోతులు తీశారు. ఇప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశాలతో ఈ భూమి మార్పు ఎలా జరిగిందనే అంశంపై జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో విచారణ ప్రారంభమైంది. ఈ స్కామ్ బయటకు రాకూడదనే మదనపలె సబ్ కలెక్టరేట్ ను తగులబెట్టారా అన్న కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు

ఆంధ్రప్రదేశ్ వీడియోలు

ఇలాంటి సమయంలో రాజకీయాలా? వైఎస్ జగన్‌పై ఎంపీ రామ్మోహన్ నాయుడు ఫైర్
ఇలాంటి సమయంలో రాజకీయాలా? వైఎస్ జగన్‌పై ఎంపీ రామ్మోహన్ నాయుడు ఫైర్
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rains: అల్పపీడనం టూ తీవ్ర అల్పపీడనం - రాబోయే మూడు రోజులు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
అల్పపీడనం టూ తీవ్ర అల్పపీడనం - రాబోయే మూడు రోజులు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Asadudduin Owaisi: ఖమ్మం వరదల్లో 9 మందిని రక్షించిన హీరోను సన్మానించిన అసదుద్దీన్, నగదు నజరానా
ఖమ్మం వరదల్లో 9 మందిని రక్షించిన హీరోను సన్మానించిన అసదుద్దీన్, నగదు నజరానా
CM Chandrababu: సీఎం చంద్రబాబుకు రూ.కోటి చెక్కు అందించిన పవన్ - వరద పరిస్థితి, సహాయక చర్యలపై సీఎం టెలీ కాన్ఫరెన్స్
సీఎం చంద్రబాబుకు రూ.కోటి చెక్కు అందించిన పవన్ - వరద పరిస్థితి, సహాయక చర్యలపై సీఎం టెలీ కాన్ఫరెన్స్
Telangana CMRF: తెలంగాణ సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు రవి రహేజా భారీ విరాళం, రేవంత్ రెడ్డికి చెక్కు అందజేత
తెలంగాణ సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు రవి రహేజా భారీ విరాళం, రేవంత్ రెడ్డికి చెక్కు అందజేత
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

మూతపడే స్థితిలో వరంగల్ ఐటీ హబ్, కనీస సౌకర్యాలు లేక అస్యవ్యస్తంసునీతా విలియమ్స్ లేకుండానే తిరిగొచ్చిన బోయింగ్ స్టార్ లైనర్ధూల్‌పేట్‌ వినాయక విగ్రహాలకు ఫుల్ డిమాండ్, ఆ తయారీ అలాంటిది మరిఇలాంటి సమయంలో రాజకీయాలా? వైఎస్ జగన్‌పై ఎంపీ రామ్మోహన్ నాయుడు ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rains: అల్పపీడనం టూ తీవ్ర అల్పపీడనం - రాబోయే మూడు రోజులు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
అల్పపీడనం టూ తీవ్ర అల్పపీడనం - రాబోయే మూడు రోజులు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Asadudduin Owaisi: ఖమ్మం వరదల్లో 9 మందిని రక్షించిన హీరోను సన్మానించిన అసదుద్దీన్, నగదు నజరానా
ఖమ్మం వరదల్లో 9 మందిని రక్షించిన హీరోను సన్మానించిన అసదుద్దీన్, నగదు నజరానా
CM Chandrababu: సీఎం చంద్రబాబుకు రూ.కోటి చెక్కు అందించిన పవన్ - వరద పరిస్థితి, సహాయక చర్యలపై సీఎం టెలీ కాన్ఫరెన్స్
సీఎం చంద్రబాబుకు రూ.కోటి చెక్కు అందించిన పవన్ - వరద పరిస్థితి, సహాయక చర్యలపై సీఎం టెలీ కాన్ఫరెన్స్
Telangana CMRF: తెలంగాణ సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు రవి రహేజా భారీ విరాళం, రేవంత్ రెడ్డికి చెక్కు అందజేత
తెలంగాణ సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు రవి రహేజా భారీ విరాళం, రేవంత్ రెడ్డికి చెక్కు అందజేత
Salary : దేశంలో అత్యధిక జీతభత్యాలు రూ.135 కోట్లు - తీసుకుంటున్నది ఈయనే  !
దేశంలో అత్యధిక జీతభత్యాలు రూ.135 కోట్లు - తీసుకుంటున్నది ఈయనే !
Ganesh Chaturthi 2024: స్పెషల్ అట్రాక్షన్‌గా వరంగల్ ఆర్మీ జవాన్ గణపతి, సమాజానికి గొప్ప సందేశం!
స్పెషల్ అట్రాక్షన్‌గా వరంగల్ ఆర్మీ జవాన్ గణపతి, సమాజానికి గొప్ప సందేశం!
Telangana IPS Transfers:  హైదరాబాద్ సీపీగా సీవీ ఆనంద్‌- తెలంగాణలో పలువురు ఐపీఎస్‌ల బదిలీలు
హైదరాబాద్ సీపీగా సీవీ ఆనంద్‌- తెలంగాణలో పలువురు ఐపీఎస్‌ల బదిలీలు
Leopard In Rajahmundry: రాజమండ్రి శివార్లులో చిరుత సంచారం-భయాందోళనలో ప్రజలు!
రాజమండ్రి శివార్లులో చిరుత సంచారం-భయాందోళనలో ప్రజలు!
Embed widget