అన్వేషించండి
PV Mithun Reddy : రఘురామ కృష్ణరాజుపై కేసులు త్వరగా తేల్చండి | ABP Desam| ABP Desam
రఘురామ కృష్ణంరాజుపై ఉన్న కేసులను త్వరగా దర్యాప్తు చేయాలని లోక్ సభలో వైసీపీ ఫ్లోర్ లీడర్ మిథున్ రెడ్డి డిమాండ్ చేశారు. రఘురామ కృష్ణరాజు వ్యాఖ్యలపై లోక్ సభలో వైసీపీ ఎంపీలు నిరసన తెలిపారు. బ్యాంకులను మోసం చేసి వేల కోట్ల రూపాయలను దోచిన స్కాం స్టర్ రఘురామకృష్ణంరాజని అన్నారు. భారత్ థర్మల్ పేరుతో ఆయన తీసుకున్న రుణాలపై దర్యాప్తు చేయాలని కేంద్రప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్
Amaravathi - Vijayawada Steel Bridge | విజయవాడ - అమరావతికి ఈజీ రూట్ సిద్ధం.. స్టీల్ బ్రిడ్జ్లు రెడీ
NTR Sister In Law Politics Entry Rumours | నందమూరి ఫ్యామిలీ నుంచి మరో పొలిటికల్ ఎంట్రీ?
94-Year-Old Woman Renounces US Citizenship | US సిటిజన్షిప్ వద్దని తిరిగొచ్చిన బామ్మ
Kandula Durgesh Counter to YSRCP | కాపుల గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదు
Chandrababu With Baba Ramdev | ఉండవల్లిలో బాబా రామ్దేవ్తో సీఎం చంద్రబాబు
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















