అన్వేషించండి
Protest About Roads In Vizianagaram: ఈతకొట్టి నిరసన తెలిపిన విపక్షాల నాయకులు
పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల అధ్వాన పరిస్థితిపై ప్రతిపక్ష పార్టీల నాయకులు ఇలా వినూత్నంగా నిరసన చేపట్టారు. పార్వతీపురం-రాయగడ హైవేపై రోడ్లు గుంతలు పడి ప్రమాదాలు జరుగుతున్నాయని, మరమ్మతులు చేపట్టాలని కొమరాడ వద్ద ఈత కొడుతూ ఆందోళన చేశారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion




















