అన్వేషించండి
Palasa Mandal Kambrigam : ఈనాం భూముల కోసం ఇరువర్గాల కొట్లాట | ABP Desam
శ్రీకాకుళం జిల్లా పలాస మండలం కంబ్రిగాం లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈనాం భూముల వ్యవహారంలో ఇరువర్గాలల మధ్య కొట్లాట జరిగింది. 317 ఎకరాల భూమి విషయంలో చాలా వివాదం నెలకొంది. 166 ఎకరాలు రైతులకు ఇవ్వాలని తీర్పు రాగా...ఇప్పటివరకూ 108 ఎకరాలు పంచి 58 ఎకరాలు పెండింగ్ పెట్టడంతో మాజీ సర్పంచ్ వర్గీయులు రైతులపై దాడికి దిగారు. ఈ దాడిలో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి.
ఆంధ్రప్రదేశ్
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం
Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ట్రెండింగ్ వార్తలు





















