అన్వేషించండి
MPTC Padma Son Reacts: ఎన్నికల సమయానికి ఎందుకు తీసుకునిరాలేదు? | Duggirala | ABP Desam
దుగ్గిరాల ఎంపీపీ ఎన్నికల్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎంపీటీసీలు అందరూ వచ్చినప్పుడు తన తల్లిని ఎందుకు తీసుకురాలేదంటూ ఎంపీటీసీ పద్మ కుమారుడు ప్రశ్నించారు. ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్నాయని ఎమ్మెల్యే అన్నప్పుడు పద్మని ఎందుకు తీసుకురాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















