అన్వేషించండి
Advertisement
Mopadu Cheruvu: మోపాడు ప్రాజెక్ట్ రక్షణ చర్యలు చేపట్టే వరకు కదిలేది లేదన్న టీడీపీ.|
ప్రకాశం జిల్లా మోపాడు రిజర్వాయర్ వద్ద రాత్రి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మాజీ ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి స్థానిక ఎస్సైతో వాగ్వాదానికి దిగారు. రిజర్వాయర్ పరిష్టతకు చర్యలు తీసుకోవడంలేదని అన్నారు. చేపలను పట్టుకోవడంపై ఉన్న శ్రద్ధ అధికారులు, అధికార పార్టీ నేతలకు.. ప్రజల ప్రాణాలపై లేదని విమర్శించారు. ఈ దశలో టీడీపీ నేతల్ని అక్కడ్నుంచి పంపించే ప్రయత్నం చేశారు ఎస్సై. అయితే బాధితులకు భరోసా ఇచ్చే వరకు ప్రాజెక్ట్ రక్షణ చర్యలు చేపట్టే వరకు తాము కదిలేది లేదని టీడీపీ నేతలు భీష్మించుకు కూర్చున్నారు. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఆంధ్రప్రదేశ్
Youth Voters on AP Elections 2024 | ఏపీలో ఎవరు గెలవాలో చెప్పేసిన ఫస్ట్ టైమ్ ఓటర్లు | ABP Desam
నువ్వలరేవు... రెండేళ్లకోసారి మాత్రమే పెళ్లిళ్లు చేసే వింత గ్రామం
Mohan Babu Birthday Celebrations | తండ్రి పుట్టినరోజు వేడుకల్లో భార్యతో కలిసి మంచు మనోజ్ | ABP Desam
AP Volunteers YSRCP Campaign in Visakha | విశాఖపట్నంలో వాలంటీర్లతో వైసీపీ ఎన్నికల ప్రచారం |ABP Desam
Nandendla Manohar on PM Modi Sabha | బొప్పూడి సభపై సంచలన వ్యాఖ్యలు చేసిన నాదెండ్ల మనోహర్ | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
సినిమా
లైఫ్స్టైల్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
for smartphones
and tablets
and tablets
Nagesh GVDigital Editor
Opinion