అన్వేషించండి
అణు విద్యుత్ కేంద్రాల ఏర్పాటు ప్రకటనపై మళ్లీ రాజుకుంటున్న ఉద్యమాలు
దేశంలో ప్రస్తుతమున్న అణు విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి పెంచడంతో పాటు ప్రతిపాదిత అణు విద్యుత్ కేంద్రాలను వీలైనంత త్వరగా ఏర్పాటు చేసేందుకు కసరత్తు జరగుతోంది. దీంతో అణు విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకి వ్యతిరేకంగా సాగిన ఉద్యమాలు మళ్లీ ప్రారంభం కానున్నాయి. ప్రధాన మంత్రి మోదీ అణు విద్యుత్ కేంద్రాల ఏర్పాటు ప్రకటనతో శ్రీకాకుళం జిల్లా కొవ్వాడలో వాటి ప్రకంపనలు ప్రారంభమయ్యాయి. దీనిపై మరిన్ని విషయాలను మా శ్రీకాకుళం ప్రతినిధి ఆనంద్ అందిస్తారు.
ఆంధ్రప్రదేశ్
పిఠాపురం ఇన్చార్జ్ మార్పు.. కన్నీళ్లు ఆపుకోలేకపోయిన వర్మ... ప్రెస్మీట్లో ఎమోషనల్
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion



















