అన్వేషించండి
Leopard Attack On Woman In Chittoor: చిత్తూరులో కలకలం సృష్టిస్తోంది చిరుతేనా..?
చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం ఎర్రగుంట సమీపంలో ఓ మహిళపై చిరుత దాడి చేసినట్టుగా చెబుతున్నారు. గ్రానైట్ ఫ్యాక్టరీలో పనిచేసే మహిళ బయటకు వెళ్తున్న సమయంలో దాడి జరిగిందని, ఆమె కేకలు విని మిగతావారు వచ్చేసరికి చిరుత పరారైందంటున్నారు. ఘటనాస్థలానికి చేరుకున్న అటవీశాఖ అధికారులు పాదముద్రలను సేకరించారు. అయితే ఈ ప్రాంతంలో ఇప్పటిదాకా చిరుత కనిపించలేదని, వేరే ఏదైనా జంతువు అయి ఉంటుందని, దాన్ని త్వరలోనే బంధిస్తామని అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్
Stampedes in India 2025 | తొక్కిసలాటలతో నిండిపోయిన 2025 సంవత్సరం | ABP Desam
Montha Cyclone Effect | ఖమ్మం జిల్లాలో లారీతో సహా నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన డ్రైవర్ | ABP Desam
Montha Effect | అర్థరాత్రి కుప్పకూలిన వీరబ్రహ్మేంద్రస్వామి చారిత్రక గృహం | ABP Desam
Cyclone Montha Landfall | తీరం దాటిన మొంథా తుఫాన్
Driver Saved 6 Persons in Kurnool Bus Accident | కర్నూలు బస్సు ప్రమాదంలో ప్రాణాలు కాపాడిన రియల్ హీరో | ABP Desam
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
విశాఖపట్నం
క్రైమ్
బిజినెస్
Advertisement
Advertisement





















