అన్వేషించండి
Leopard Attack On Woman In Chittoor: చిత్తూరులో కలకలం సృష్టిస్తోంది చిరుతేనా..?
చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం ఎర్రగుంట సమీపంలో ఓ మహిళపై చిరుత దాడి చేసినట్టుగా చెబుతున్నారు. గ్రానైట్ ఫ్యాక్టరీలో పనిచేసే మహిళ బయటకు వెళ్తున్న సమయంలో దాడి జరిగిందని, ఆమె కేకలు విని మిగతావారు వచ్చేసరికి చిరుత పరారైందంటున్నారు. ఘటనాస్థలానికి చేరుకున్న అటవీశాఖ అధికారులు పాదముద్రలను సేకరించారు. అయితే ఈ ప్రాంతంలో ఇప్పటిదాకా చిరుత కనిపించలేదని, వేరే ఏదైనా జంతువు అయి ఉంటుందని, దాన్ని త్వరలోనే బంధిస్తామని అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్
Late Marriage Effect on Women | 40ఏళ్లు దాటినా పెళ్లంటే ఇష్టపడని మహిళలు, ఆరోగ్యంపై ఊహించని ప్రభావం
Pawan Kalyan Paderu Tour | పాడేరులో పర్యటించి గిరిజనులతో గడిపిన పవన్ కళ్యాణ్ | ABP Desam
YS Jagan On Nara Lokesh | CM గా తనకు పోటీ లోకేష్ అని జగన్ ఒప్పేసుకున్నట్టేనా?
Vizag MILAN 2026 Parade | సాగరతీరంలో గ్రాండ్ గా మిలన్ 2026 వేడుకలు | ABP Desam
Srimukha lingam Chakra teertham | భక్త జన సందోహం మధ్య శ్రీముఖలింగేశ్వరుడికి చక్రస్నానం | ABP Desam
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్























