అన్వేషించండి
Leopard Attack On Woman In Chittoor: చిత్తూరులో కలకలం సృష్టిస్తోంది చిరుతేనా..?
చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం ఎర్రగుంట సమీపంలో ఓ మహిళపై చిరుత దాడి చేసినట్టుగా చెబుతున్నారు. గ్రానైట్ ఫ్యాక్టరీలో పనిచేసే మహిళ బయటకు వెళ్తున్న సమయంలో దాడి జరిగిందని, ఆమె కేకలు విని మిగతావారు వచ్చేసరికి చిరుత పరారైందంటున్నారు. ఘటనాస్థలానికి చేరుకున్న అటవీశాఖ అధికారులు పాదముద్రలను సేకరించారు. అయితే ఈ ప్రాంతంలో ఇప్పటిదాకా చిరుత కనిపించలేదని, వేరే ఏదైనా జంతువు అయి ఉంటుందని, దాన్ని త్వరలోనే బంధిస్తామని అంటున్నారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















