అన్వేషించండి
Advertisement
దేశం కోసం సేవ చేసిన తమకు ఇలాంటి పరిస్థితి ఏర్పడిందన్న మాజీ సైనిక ఉద్యోగులు
కర్నూలు లో మాజీ సైనిక ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ నిత్యావసర వస్తువులు అందించడంలేదని వారు వాపోతున్నారు. దేశం కోసం సేవ చేసిన తమకు ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని, ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు అందాల్సిన సరుకులు అందించే దిశగా చూడాలని వారు కోరుకుంటున్నారు. ప్రస్తుతం క్యాంటిన్ అధికారి కోవిడ్, ఇతర కారణాలతో తమను అనుమతించడం లేదని తెలిపారు.
కర్నూలు
కోస్తాంధ్రలో కూటమిదే హవా..!
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
ఆంధ్రప్రదేశ్
సినిమా
ఎడ్యుకేషన్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Lakshmana Venkat KuchiThe author is a Bengaluru-based senior journalist
Opinion