ఉమ్మడి కర్నూలు జిల్లాలో కౌలు రైతు భరోసా యాత్ర కోసం జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి రచ్చబండ కార్యక్రమం కోసం ఆళ్లగడ్డ నియోజకవర్గం శిరివెళ్ళ గ్రామానికి బయలుదేరారు. మార్గం మధ్యలో ఆర్ధిక ఇబ్బందులతో ఆత్మహత్యకు పాల్పడిన నలుగురు కౌలు రైతుల కుటుంబాలను పరామర్శించి, పార్టీ తరఫున లక్ష రూపాయల ఆర్ధిక సాయం అందచేస్తారు. పవన్ కళ్యాణ్ కు విమానాశ్రయంలో పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. అక్కడి నుంచి శిరివెళ్లకు భారీ ర్యాలీగా తరలివెళ్లారు.
Tension In Nandyal: టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి అరెస్ట్
108 Feet Lord Sriram Statue In Kurnool: భారీ విగ్రహానికి శంకుస్థాపన చేసిన అమిత్ షా
Srisailam EO Minister Peddireddy Ramachandrareddy: మంత్రి కాళ్లు మొక్కిన ఈవో
CPI Protest At Dhone | Buggana Rajendranath Reddy కి వ్యతిరేకంగా వెలసిన ఫ్లెక్సీలు
Rahul Gandhi Bharat Jodo Yatra: తమ సమస్యలు చెప్పుకున్న అమరావతి రైతులు
TSPSC Chairman Resigns: టీఎస్పీఎస్సీ ఛైర్మన్ పదవికి జనార్దన్ రెడ్డి రాజీనామా, వెంటనే గవర్నర్ ఆమోదం
Oh My Baby Promo: ‘రమణగాడు... గుర్తెట్టుకో... గుంటూరు వస్తే పనికొస్తది’ - ‘గుంటూరు కారం’ సెకండ్ సింగిల్ ప్రోమో!
Kodandaram Rajyasabha : కోదండరాంకు రాజ్యసభ - వచ్చే ఏప్రిల్లోనే అవకాశం !
AP News: సొంత సామాజిక వర్గం జగన్ కి ఎందుకు దూరమవుతోంది?
/body>