కర్నూలు జిల్లాలో కొవిడ్ నిబంధనలను పాటించడంలో అధికారులు విఫలమయ్యారు. అందుకేనేమో జిల్లా వ్యాప్తంగా రెండు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయని జిల్లావాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పనిచేస్తున్న అధికారుల ముఖానికి కూడా మాస్కు లేకపోవడంతో ప్రజలు భయపడుతున్నారు. అధికారులే కొవిడ్ నిబంధనలు పాటించకపోతే ఇక ప్రజలకు వ్యాధి గురించిన అవగాహన ఎలా వస్తుందనే ప్రశ్నలు చాలా మందికి ఉన్నాయి.
108 Feet Lord Sriram Statue In Kurnool: భారీ విగ్రహానికి శంకుస్థాపన చేసిన అమిత్ షా
Srisailam EO Minister Peddireddy Ramachandrareddy: మంత్రి కాళ్లు మొక్కిన ఈవో
CPI Protest At Dhone | Buggana Rajendranath Reddy కి వ్యతిరేకంగా వెలసిన ఫ్లెక్సీలు
Rahul Gandhi Bharat Jodo Yatra: తమ సమస్యలు చెప్పుకున్న అమరావతి రైతులు
CM Jagan : ఆళ్లగడ్డ సభలో ప్రతిపక్షాలపై మండిపడిన సీఎం జగన్ | ABP Desam
Purandeshwari: వైన్ షాప్లోనికి వెళ్లి పురందేశ్వరి ఆకస్మిక తనిఖీలు - కీలక విషయాలు బయటపెట్టి ఆందోళన
Motorola Edge 40 Neo: కిల్లర్ ఫోన్ లాంచ్ చేసిన మోటొరోలా - రూ.20 వేలలో వావ్ అనిపించే ఫీచర్లు!
TTD News: కమనీయం శ్రీవారి బ్రహ్మోత్సవ వైభవం, గరుడ సేవకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు
Hyundai Alcazar Facelift: హ్యుందాయ్ అల్కజార్ను అప్డేట్ చేయనున్న కంపెనీ - ధర ఎంత ఉండవచ్చు? ఏం మారుతుంది?
/body>