అన్వేషించండి
Ganesh Chaturthi 2021: నంద్యాలలో వెరైటీ వినాయకుడిని చూశారా
కర్నూలు జిల్లా నంద్యాలలో వెరైటీ వినాయకుడు కొలువుదీరాడు. సంజీవనగర్ రామాలయంలో భగవత్ సేవా సమాజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న అందర్నీ ఆకట్టుకుంటోంది. ఏటా భగవత్ సేవా సమాజం వినూత్నంగా ప్రతిమ ఏర్పాటు చేస్తుంటారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
ప్రపంచం
అమరావతి
ఆంధ్రప్రదేశ్





















