రైతులకు పగటి పూటే 9 గంటల పాటు నిరంతర విద్యుత్ సరఫరా చేస్తానని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి.. నేడు ఆ హామీని నిలబెట్టుకుంటున్నారా..? ఈప్రశ్నకు లేదనే సమాధానమిస్తోంది అనంతపురం జిల్లా రైతాంగం. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం, వ్యవసాయానికి రాత్రిపూటే విద్యుత్ సరఫరా చేస్తోందని, దీనివల్ల తాము విషపురుగులు, క్రూర జంతువుల బారిన పడుతున్నామని రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తోంది. రాత్రి అవుతోందంటేనే భయంతో బిక్కుబిక్కుమంటున్నామనీ అంటోంది. రాత్రిపూట తాము పడుతున్న కరెంటు కష్టాల గురించి, జిల్లాలోని డి.హీరేహాళ్ మండలం బాదనహాళ్ గ్రామానికి చెందిన కుబేర అనే యువరైతు.. చేసిన సెల్ఫీ వీడియో అందరినీ ఆలోచింపచేస్తోంది.
CPI Protest At Dhone | Buggana Rajendranath Reddy కి వ్యతిరేకంగా వెలసిన ఫ్లెక్సీలు
Rahul Gandhi Bharat Jodo Yatra: తమ సమస్యలు చెప్పుకున్న అమరావతి రైతులు
CM Jagan : ఆళ్లగడ్డ సభలో ప్రతిపక్షాలపై మండిపడిన సీఎం జగన్ | ABP Desam
Kurnool Karrala Samaram: సంప్రదాయ కర్రల సమరంలో ఒకరు మృతి
Congress Leader Jairam Ramesh : వెంకయ్య ఉపరాష్ట్రపతిగా ఉండి ఏం చేశారన్న జైరాం రమేష్ | ABP Desam
Hyderabad Traffic: బడ్జెట్ సమావేశాల ఎఫెక్ట్ - అసెంబ్లీ పరిధిలో ట్రాఫిక్ మళ్లింపులు
Rompicharla: టీడీపీ లీడర్పై తుపాకీ కాల్పుల కలకలం- ఆ వైసీపీ ఎమ్మెల్యే పనేనంటున్న తెలుగుదేశం
Director Sagar Death: టాలీవుడ్ లో మరో విషాదం, ప్రముఖ దర్శకుడు సాగర్ కన్నుమూత
TV Prices: టీవీలు మరింత చవగ్గా వస్తాయ్, తొందరపడి ఇప్పుడే కొనకండి