అన్వేషించండి
Advertisement
Konaseema Kunthi Devi Jathara : మాటా మాటా పెరిగి...గారడీ కర్రలతో దాడి | ABP Desam
కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజవర్గం కుంతీదేవి జాతరలో ఘర్షణ చెలరేగింది. వేల్ల గ్రామంలో కుంతీదేవి జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన గారడీ ప్రదర్శకుల మధ్య ఈ వివాదం రేగడం తో రాయవరం మండలం మాచవరం గ్రామం చెందిన గారడీ ప్రదర్శకులు కపిలేశ్వరం మండలం వెదురుమూడి గ్రామ ప్రదర్శకులు ఒకరిపై ఒకరు గారడీ కర్రలతో దాడి చేసుకోవడంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి గాయపడిన వారికి స్థానికంగా వెల్ల ఆసుపత్రులోను. రామచంద్రపురం ఏరియా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
Sun Stroke Symptoms and Treatment | వడదెబ్బ తగిలిన వ్యక్తికి ఓఆర్ఎస్ నీళ్లు ఇవ్వొచ్చా? | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
ఆంధ్రప్రదేశ్
న్యూస్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
for smartphones
and tablets
and tablets