అన్వేషించండి

Karedu Lands Controversy | కరేడు లో ఏం జరుగుతోంది.. గ్రామస్తుల ఆందోళన ఎవరికీ పట్టడం లేదా.? | ABP

కందుకూరు, సింగరాయ కొండ సమీపంలోని కరేడు గ్రామం మండుతోంది. సారవంత మైనతమ భూములు ఒక కంపెనీ కి కట్టబెడతామంటే ఊరుకోమంటూ అక్కడి రైతులు రోడ్డెక్కారు. బంగారం పండే తమ భూములను వదిలి తామెక్కడకి పోవాలనేది  వారి ప్రశ్న. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకం గా ఆక్కడి ప్రజలు ఇటీవల హైవే దిగ్బదం చేయడం తోవిషయం వెలుగులోనికి వచ్చింది. అక్కడి రైతులకు అన్యాయం జరుగుతోంది అంటూ ఏపీ కాంగ్రెస్ అధ్యక్షు రాలు షర్మిల, BYC పార్టీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ ఆరోస్తున్నారు.

"కరేడు"  గ్రామం  ఉమ్మడి నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం పరిధి లోకి వస్తుంది.  పలువురు ఎనలిస్ట్ లు, గ్రామ ప్రజలు చెబుతున్న దాని ప్రకారం గత వైసీపీ హయాంలో  సోలార్ ప్యానల్స్ తయారు చేసే ఇండిసోల్ అనే కంపెనీ కోసం పీవీ మాడ్యూల్స్ తయారీ పరిశ్రమ ఏర్పాటు చేయడానికి 5000 ఎకరాల భూమి ని రామాయపట్నం పోర్టు సమీపం లో కేటాయించింది. అది జగన్ మోహన్ రెడ్డి సన్నిహితుల కంపెనీ అని ప్రజలకు రైతులకు అన్యాయం చేసి భూమిని అప్పజెబుతున్నారు అంటూ వామపక్షాలు, ప్రజలు ఆరోపించారు. తరువాత 2024 ఎన్నికల ముందు ఆ భూ కేటాయింపులను మరింత పెంచారు. యువగళం పాదయాత్ర లో భాగంగా పర్యటన కు వచ్చిన లోకేష్ ఆ సంస్థ జగన్ సన్నిహితులదే అని విమర్శలు చేసారు. అయితే కూటమి అధికారం లోకి వచ్చాక ఆ భూ కేటాయింపు లు ఆపేస్తారని అనుకున్నామని కానీ ఆలా జరగలేదు అని గ్రామస్తులు అంటున్నారు.  రామాయపట్నం సమీపంలో  జగన్ ప్రభుత్వం కేటాయించిన భూముల్ని బీపీసీయెల్ రిఫైనరీ కి కేటాయించడం కోసం వెనక్కి తీసుకుని ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం దానికి బదులుగా 'కరేడు ' గ్రామం దగ్గర 8000 ఎకరాల పైగా భూమిని ఇండో సోల్ కంపెనీ కి కేటాయించడం ఇప్పుడు వివాదాస్పదం అయింది అంటున్నారు వామ పక్షాలకు చెందిన నేతలు.  అప్పుడు జగన్, ఇప్పుడు కూటమి కేటాయించిన భూములు అత్యంత విలువైన వనీ తాము రెండేసి పంటలు పండించే భూమి ఇదనీ కాస్త లోతు తవ్వితే చాలు నీరు పడే సారవంతమైన భూముల్ని ప్రవేటు కంపెనీ కి కేటాయించడం ఏమిటి అని గ్రామస్తులు అంటున్నారు. ఇదే ప్రాంతం లో ఎన్న అప్ ల్యాండ్ లేదా డ్రై ల్యాండ్ ను పరిశ్రమ కు కేటాయించి తమ భూముల్ని వదిలేయాలనేది తమ డిమాండ్ గా కరేడు గ్రామస్తుడు వెంకటేశ్వర్లు అంటున్నారు.. ఈ డిమాండ్ తోనే వారు మొన్న నేషనల్ హైవే ని దిగ్బంధించడంతో  పరిస్థితి ఉద్రిక్తం గా మారింది. అయితే ప్రభుత్వ అధికారులు వచ్చి వారికి నచ్చజెప్పి తాత్కాలికంగా ఆందోళన ను అదుపు చేయగలిగారు.  ప్రస్తుతానికి గ్రామ సభలు ఏర్పాటు చేసి  అక్కడ రైతులు ప్రజలతో సంప్రదింపులు జరుపుతున్నారు. అటు ఇటుగా  పదివేల మందికి పైగానే  ఈ భూ కేటాయింపు ల వల్ల ప్రభావితం అవుతారని, ముందస్తుగా 4 ఎకరాల భూసమీకరణ కోసం రాత్రికి రాత్రి నోటిఫికేషన్ కూడా ఇచ్చారని స్థానిక ఉద్యమ నాయకుడు  మిరియం శ్రీనివాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  దీనితో స్థానికంగా పరిస్థితి  ఉద్రిక్తం గా మారింది. ఈ భూ సమీకరణ పై ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే తమ ఆందోళనను ఉదృతం చేస్తామని వారు అంటున్నారు.   మరోవైపు  ఈ ఆందోళన ప్రభావం కందుకూరు నియోజకవర్గం తో పాటు  కొండేపి,కావలి లాంటి కీలక నియోజకవర్గాల పైనా పడే అవకాశం ఉందని  ఎనలిస్ట్ లు అంటున్నారు . మరివైపు అప్పట్లో భూ కేటాయింపు లు చేసిన వైసిపి గానీ ప్రస్తుతం ఆ ప్రాజెక్టును ముందుకు తీసుకెళుతున్న కూటమి గాని  ఈ వివాదం పై నోరుమెరపకపోవడం ఏంటని వైఎస్ షర్మిల, రామచంద్ర యాదవ్ లాంటి రాజకీయవేత్తలు  విమర్శలు చేస్తున్నారు.

వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ambati Rambabu farmhouse controversy: మళ్లీ వస్తానని రాజమండ్రి జైలు అధికారులకు చెప్పే వచ్చా - అంబటి రాంబాబు ప్రకటన దేని కోసమంటే ?
మళ్లీ వస్తానని రాజమండ్రి జైలు అధికారులకు చెప్పే వచ్చా - అంబటి రాంబాబు ప్రకటన దేని కోసమంటే ?
Kolikapudi controversy: చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
Guntur Mirchi: ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
Christian controversy in AP Legislative Council: శాసనమండలిలో క్రిస్టియన్ అంశంపై దుమారం - క్షమాపణ చెప్పిన అచ్చెన్న - అసలేం జరిగిందంటే?
శాసనమండలిలో క్రిస్టియన్ అంశంపై దుమారం - క్షమాపణ చెప్పిన అచ్చెన్న - అసలేం జరిగిందంటే?
ABP Premium

వీడియోలు

Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ
Sanju Emotional Speech After 97 vs West Indies | సంజూ శాంసన్ ఎమోషనల్ స్పీచ్
Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TVK Vijay one chance please: ఒక్క చాన్స్ ప్లీజ్ - ప్రజలకు టీవీకే చీఫ్ విజయ్ విజ్ఞప్తి
ఒక్క చాన్స్ ప్లీజ్ - ప్రజలకు టీవీకే చీఫ్ విజయ్ విజ్ఞప్తి
Iran Israel War: ఆకాశం నుంచి ప్యారాచూట్‌తో దిగిన అమెరికన్ పైలట్ - కువైట్ ప్రజలు రాడ్డుతో కుమ్మేయబోయారు - అక్కడే ట్విస్ట్
ఆకాశం నుంచి ప్యారాచూట్‌తో దిగిన అమెరికన్ పైలట్ - కువైట్ ప్రజలు రాడ్డుతో కుమ్మేయబోయారు - అక్కడే ట్విస్ట్
Guntur Mirchi: ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
Kolikapudi controversy: చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
Christian controversy in AP Legislative Council: శాసనమండలిలో క్రిస్టియన్ అంశంపై దుమారం - క్షమాపణ చెప్పిన అచ్చెన్న - అసలేం జరిగిందంటే?
శాసనమండలిలో క్రిస్టియన్ అంశంపై దుమారం - క్షమాపణ చెప్పిన అచ్చెన్న - అసలేం జరిగిందంటే?
Ustaad Bhagat Singh: వారం ముందుకు పవన్ 'ఉస్తాద్'... బ్యాగ్రౌండ్‌కు తమన్ బదులు డిఎస్పీ?
వారం ముందుకు పవన్ 'ఉస్తాద్'... బ్యాగ్రౌండ్‌కు తమన్ బదులు డిఎస్పీ?
YS Jagan: కల్తీ నెయ్యి, టీటీడీ ఛైర్మన్‌పై వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు
కల్తీ నెయ్యి, టీటీడీ ఛైర్మన్‌పై వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు
ఇరాన్‌-అమెరికా యుద్ధం: బ్యారెల్‌కు ఒక్క డాలర్‌ పెరిగినా ₹12,000 కోట్ల అదనపు భారం - మన పెట్రోల్‌ బడ్జెట్‌పై ప్రభావం ఎంత?
ఇరాన్‌-అమెరికా యుద్ధం: ఇండియాలో పెట్రోల్, డీజిల్‌ ధరలు పెరుగుతాయా? ఆటో ఇండస్ట్రీకి హెచ్చరిక సంకేతాలు
Embed widget