అన్వేషించండి
ప్రభుత్వమే వాలంటీర్లతో ధర్నాలు చేయిస్తోందంటూ జనసేన శతఘ్ని టీం వీడియో
పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ.... ఈరోజు అంతా రాష్ట్రవ్యాప్తంగా వాలంటీర్లు ఆందోళనలు చేపట్టారు. పవన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో.... జనసేన పార్టీ డిజిటల్ మీడియా విభాగం.... శతఘ్ని టీం.... ఓ వీడియోను రిలీజ్ చేసింది. పవన్ కల్యాణ్ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక బలవంతంగా ట్రైనింగ్ ఇచ్చి వాలంటీర్ల చేత ప్రభుత్వమే ధర్నా చేయిస్తోందని ఆరోపిస్తున్నారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















