అన్వేషించండి
Janasena: రోడ్లపై మూకుమ్మడి పొర్లు దండాలు.. ఏకంగా బురద నీటిలోనే..
చిత్తూరు జిల్లా పాలసముద్రంలో జనసేన నేతలు విన్నూత్న రీతిలో తమ నిరసనను తెలియచేశారు. మండలంలో రహదారులను బాగుచేయనందుకు ఆగ్రహించిన జనసేన నాయకులు రోడ్లపై పొర్లుదండాలు పెట్టారు. ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి నియోజకవర్గంలోనే ఇలాంటి పరిస్థితి నెలకొందని జనసేన కార్యకర్తలు.. రోడ్లను బాగు చేసి తమ కష్టాలను తీర్చండని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Antarvedi Thar Tragedy | అంతర్వేది బీచ్లో సముద్రంలోకి కొట్టుకుపోయిన థార్.. ఒకరి మృతి | ABP Desam
Daksharamam Lord Shiva Idol Vandalised | ద్రాక్షారామం కోనేరు వద్ద శివలింగం ధ్వంసం | ABP Desam
రైల్వే శాఖ న్యూ ఇయర్ గిఫ్ట్.. కొవ్వూరులో ఆగనున్న ఇకపై ఆ 2 ఎక్స్ ప్రెస్లు
Pawan Kalyan Konaseema Controversy | కోనసీమ..కొబ్బరిచెట్టు...ఓ దిష్టి కథ | ABP Desam
వ్యూ మోర్





















