అన్వేషించండి
Vishaka: విశాఖకు ముంపు తప్పదా..? నాసా చెప్పిన షాకింగ్ నిజాలేంటి..?
విశాఖకు ముప్పు పొంచి ఉందా..? రాబోయే వందేళ్లలో దేశంలోని 12 తీర నగరాలు.. మునక తప్పదా? ఐపీసీసీ రిపోర్టుపై నాసా అధ్యయనం ఏం చెబుతోంది. విశాఖ, చెన్నై, ముంబై, కాండ్లలో సముద్రమట్టాలు పెరగనున్నాయి. 1.5- 2 అడుగుల వరకూ సముద్రమట్టం పెరగనుంది. ప్రతి ఏటా ౩ మిల్లీమీటర్లు పైకి వస్తుంది. 2100 నాటికి దేశంలోని 12 నగరాల్లో 2 అడుగుల పైన సముద్రం పెరుగుతోంది. మేల్కొనకపోతే ముప్పు తప్పదని అధ్యయనాలు చెబుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్
బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Antarvedi Thar Tragedy | అంతర్వేది బీచ్లో సముద్రంలోకి కొట్టుకుపోయిన థార్.. ఒకరి మృతి | ABP Desam
Daksharamam Lord Shiva Idol Vandalised | ద్రాక్షారామం కోనేరు వద్ద శివలింగం ధ్వంసం | ABP Desam
రైల్వే శాఖ న్యూ ఇయర్ గిఫ్ట్.. కొవ్వూరులో ఆగనున్న ఇకపై ఆ 2 ఎక్స్ ప్రెస్లు
Pawan Kalyan Konaseema Controversy | కోనసీమ..కొబ్బరిచెట్టు...ఓ దిష్టి కథ | ABP Desam
వ్యూ మోర్





















