అన్వేషించండి
కడపజిల్లా వరదప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందాల పర్యటన
కడపజిల్లా రాజంపేటలో వర్షాల వల్ల నష్టపోయిన ప్రాంతాల్లో ఇంటర్ మినిస్టీరియల్ కేంద్ర బృందం పర్యటించింది. క్షేత్రస్థాయిలో ప్రభావిత ప్రాంతాలను పరిశీలించి, నష్టాన్ని అంచనా వేయనున్న కేంద్ర బృందం.....పులపుత్తూరు, మందపల్లి , అన్నమయ్య ప్రాజెక్టు ను పరిశీలించారు. నలుగురు సభ్యుల ఇంటర్ మినిస్టీరియల్ కేంద్ర బృందం అంతకు ముందు తిరుపతిలో పర్యటించింది.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion




















