అన్వేషించండి
Advertisement
High Tension In Guntur TDP Dharmagraha Santhi Rally: పోలీసులతో టీడీపీ నేతల తీవ్ర వాగ్వాదం
గుంటూరు నగరం రణరంగంలా మారింది. లాడ్జ్ సెంటర్ నుంచి హిమని కూడలి దాకా టీడీపీ తలపెట్టిన ధర్మాగ్రహ శాంతి ర్యాలీ పోలీసుల ఆంక్షల మధ్యే సాగింది. ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. వారి వైఖరిని ఖండిస్తూ, వారితో వాగ్వాదానికి దిగుతూ వారిని తోసుకుంటూ నిరసనకారులు ముందుకు కదిలారు.
ఆంధ్రప్రదేశ్
Rupai Village Story | ఈ ఊరి పేరు వెనుక స్టోరీ వింటే ఆశ్చర్యపోతారు | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆధ్యాత్మికం
ఆటో
నిజామాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Lakshmana Venkat KuchiThe author is a Bengaluru-based senior journalist
Opinion