అనగనగా ఓ రైతు.... పొలం దున్నుతుంటే బంగారు లంకెబిందె తగిలిందంట. ఈ కథ మనం చిన్నప్పుడు చాలాసార్లు చదువుకున్నాం. ఆ రేంజ్ లో కాకపోయినా... దాదాపుగా అలాంటి సంఘటనే ఏలూరు జిల్లాలో జరిగింది. కొయ్యలగూడెం మండలం ఏడువాడలపాలెంలో గత నెల 29న... పామాయిల్ తోటలో పైప్ లైన్ కోసం తవ్వకాలు చేపట్టగా.... 18 బంగారు నాణాలు బయటపడ్డాయి. వాటిని తహశీల్దార్ నాగమణి పరిశీలించారు. 2 శతాబ్దాల క్రితం నాటివి అయి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
Taraka Ratna Health Update | Chandrababu: తారకరత్న ఆరోగ్య అప్డేట్ ఇచ్చిన చంద్రబాబు
MP Avinash Reddy CBI Enquiry: అవినాష్ రెడ్డిని నాలుగు గంటల పాటు విచారించిన సీబీఐ | ABP Desam
YCP Leaders on Tarakaratna : చంద్రబాబు ఎదురొచ్చి లోకేశ్ పంపారు నాశనమే | DNN | ABP Desam
Vizag Under Water Tunnel : విశాఖపట్నంలో స్పెషల్ అట్రాక్షన్ గా అండర్ వాటర్ టన్నెల్ | DNN | ABP Desam
Nandamuri Taraka Ratna Health Update : తారకరత్న ఆరోగ్యపరిస్థితిపై హెల్త్ బులిటెన్ విడుదల | ABP Desam
BRS Parliamentary Party Meeting: బీఆర్ఎస్ ఎంపీలతో సీఎం కేసీఆర్ భేటీ - ముఖ్యంగా ఆ విషయాలపైనే ఫోకస్ !
Ramana Dikshitulu : ఏపీలో ఆలయాల పరిస్థితి దయనీయం, రమణ దీక్షితులు సంచలన వ్యాఖ్యలు
మొన్న బాలకృష్ణ, నేడు చిరంజీవి - వివాదాలకు కేరాఫ్ గా సక్సెస్ మీట్లు? ఇంతకీ ఏమైంది?
Nara Lokesh Yatra: తాళిబొట్లు తాకట్టు పెట్టించిన వ్యక్తి సీఎం, ఎంత మోసగాడో అర్థం చేసుకోండి - లోకేశ్ వ్యాఖ్యలు