అన్వేషించండి
Coromandel Express Victims Family Members : ఒడిషా రైలుప్రమాదం మమ్మల్ని భయపెట్టింది | DNN | ABP Desam
ఒడిషా లో జరిగిన ఘోర రైలు ప్రమాదం తాలుకూ భయం నుంచి ఇంకా బాధితులు బయటపడటం లేదు. విశాఖకు చెందిన భారతి, మాధవ రావు దంపుతులు కోరమాండల్ ఎక్స్ ప్రెస్ లో ప్రమాదం నుంచి బయటపడగా..మంత్రి అమర్ నాథ్ సహకారంతో వాళ్లు విశాఖకు వచ్చి చికిత్స చేయించుకుంటున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ఫోన్ కాల్ రాగానే ఏం జరిగిందో అర్థం కాలేదని..కళ్లు తిరిగిపోయాయంటూ భారతి, మాధవరావు కుమార్తెలు ఆ భయానకపు వాతావరణాన్ని గుర్తు చేసుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్
బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Antarvedi Thar Tragedy | అంతర్వేది బీచ్లో సముద్రంలోకి కొట్టుకుపోయిన థార్.. ఒకరి మృతి | ABP Desam
Daksharamam Lord Shiva Idol Vandalised | ద్రాక్షారామం కోనేరు వద్ద శివలింగం ధ్వంసం | ABP Desam
రైల్వే శాఖ న్యూ ఇయర్ గిఫ్ట్.. కొవ్వూరులో ఆగనున్న ఇకపై ఆ 2 ఎక్స్ ప్రెస్లు
Pawan Kalyan Konaseema Controversy | కోనసీమ..కొబ్బరిచెట్టు...ఓ దిష్టి కథ | ABP Desam
వ్యూ మోర్





















