అన్వేషించండి
శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీ కోసం నూతన బూందీపోటు ప్రారంభం
తిరుమల శ్రీవారిని ఏపీ సీఎం వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి దర్శించుకున్నారు. ఆలయ మహా ద్వారం వద్ద టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. తెలుగు, తమిళంతో పాటు కన్నడ, హిందీ భాషల్లో కూడా యస్.వి.బి.సి ఛానళ్లను ప్రారంభించారు. శ్రీవారి భక్తులు ఆ భాషల్లో కూడా స్వామివారి సేవలను వీక్షించే అవకాశం కల్పించడమైనది. దేశవిదేశాల్లో ఉన్న హిందీ మరియు కన్నడ భక్తులు శ్రీవారి సేవల ప్రసారాలు వీక్షించాలని టిటిడి కోరింది.. అనంతరం శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీ కోసం శ్రీవారి ఆలయం దక్షిణం వైపున ఇండియా సిమెంట్స్ సంస్థ రూ.12 కోట్ల విరాళంతో నిర్మించిన నూతన బూందీపోటును సీఎం వైఎస్.జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్
Pasarlapudi Blowout 30 Years | ఇరుసుమండ బ్లోఅవుట్ కు తాతలాంటి పాశర్లపూడి బ్లో అవుట్ ఘటన | ABP Desam
బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Antarvedi Thar Tragedy | అంతర్వేది బీచ్లో సముద్రంలోకి కొట్టుకుపోయిన థార్.. ఒకరి మృతి | ABP Desam
Daksharamam Lord Shiva Idol Vandalised | ద్రాక్షారామం కోనేరు వద్ద శివలింగం ధ్వంసం | ABP Desam
రైల్వే శాఖ న్యూ ఇయర్ గిఫ్ట్.. కొవ్వూరులో ఆగనున్న ఇకపై ఆ 2 ఎక్స్ ప్రెస్లు
వ్యూ మోర్





















