అన్వేషించండి
CM Jagan Siddham: భీమిలి బహిరంగ సభ ద్వారా ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తున్న జగన్
2024 ఎన్నికల శంఖారావాన్ని ( Elections 2024 ) వైసీపీ అధ్యక్షుడు, సీఎం జగన్ ( YS Jagan ) ఉత్తరాంధ్ర నుంచి పూరించబోతున్నారు. భీమిలిలో ( Bheemili ) 'సిద్ధం' ( Siddham ) పేరిట ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు. సభ వద్ద ఏర్పాట్లు ఎలా ఉన్నాయో మా ప్రతినిధి ఆనంద్ వివరిస్తారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















