Asani తుపాను ప్రభావిత ప్రాంతాల కలెక్టర్లు, ఎస్పీలతో CM Jagan సమీక్ష నిర్వహించారు. అసని తుపాను బలహీనపడటం ఊరటనిచ్చే అంశమని సీఎం అన్నారు. తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు ఆదేశాలిచ్చారు. తీర ప్రాంతాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇప్పటికే నిధులు విడుదల చేశామని, ఎక్కడా నిర్లక్ష్యానికి తావు ఉండకూడదని స్పష్టం చేశారు. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. అవసరమైన చోట సహాయ, పునరావాస శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. సహాయక శిబిరాలకు తరలించిన వ్యక్తికి వెయ్యి రూపాయలు, కుటుంబానికి 2వేల రూపాయల చొప్పున ఇవ్వాలని జగన్ ఆదేశించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యలు చేపడుతున్నట్టు హోంమంత్రి తానేటి వనిత తెలిపారు
RK Roja Fires on Balakrishna | మీసం మెలేసిన బాలయ్య.. కౌంటర్ ఇచ్చిన మంత్రి రోజా | DNN | ABP Desam
Balakrishna Counter To Ambati Rambabu: మీసం ఎందుకు మెలేయాల్సి వచ్చిందో చెప్పిన బాలకృష్ణ
Speaker Tammineni Sitaram Suspends 14 MLAs: 14 మంది ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిన తమ్మినేని సీతారాం
Speaker Tammineni Sitaram Warning To Nandamuri Balakrishna: మీసాలు మెలేయడంపై హెచ్చరించిన తమ్మినేని
Balakrishna vs Ambati Rambabu In AP Assembly: మీసం తిప్పిన బాలకృష్ణ, దమ్ముంటే రా అన్న అంబటి
TSRTC Dasara Offer: దసరాకు ఇంటికెళ్లే వాళ్లకు ఆర్టీసీ స్పెషల్ ఆఫర్ - 10 శాతం రాయితీ
రాజమండ్రి సెంట్రల్ జైల్లో టైఫాయిడ్తో రిమాండ్ ఖైదీ మృతి- చంద్రబాబు భద్రతపై లోకేష్ అనుమానం
Kalki 2898 AD Movie: షేర్ చేస్తే చర్యలే, లీకు వీరులకు వైజయంతి మూవీస్ సీరియస్ వార్నింగ్
Ayyanna : జనసేనతో పొత్తు కోసం త్యాగానికి రెడీ - పోలీసుల తీరుపై అయ్యన్న కీలక వ్యాఖ్యలు !
/body>