అన్వేషించండి
Chandrababu Naidu About Vision 2047 | పీ-4 మోడల్ తో ప్రపంచంలోనే ఇండియా నెం-1గా మారుతుందన్న చంద్రబాబు
దేశంలో ఇంతకాలం ప్రభుత్వ, ప్రైవేటు భాగసామ్యంతో అభివృద్ధి పనులు జరిగాయి. ఇక నుంచి..పీపుల్, పబ్లిక్, ప్రైవేట్ పార్టనర్షిప్- P4 విధానంతో ముందుకెళితే దేశం మరింత వేగంగా పురోగతి సాధిస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. GFST ఆధ్వర్యంలో జరిగిన Deep Techologies అనే అంశంపై జరిగిన సదస్సులో ఆయన పాల్గొన్నారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్























