అన్వేషించండి
Advertisement
Chalo Vijayawada : పరుగులు పెట్టి మరీ విజయవాడకు వెళ్తున్న ఉద్యోగులు | ABP Desam
చలో విజయవాడను జయప్రదం చేసేందుకు ఉద్యోగులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం ఏం చేయాలో అన్నీ చేస్తున్నారు. రోడ్డు మార్గంలో వెళ్తుంటే పోలీసులు అడ్డుకుంటున్నారని గమనించి.... రైళ్ల వైపు మళ్లారు. స్టేషన్ లో కాకుండా... మధ్యలో ఇంకెక్కడో సాటి ఉద్యోగుల చేతి ట్రైన్ చైన్ లాగించారు. ట్రైన్ ఆగగానే పరుగులు పెట్టి అందులో ఎక్కి విజయవాడకు పయనమయ్యారు.
ఆంధ్రప్రదేశ్
తిరుమల బూంది పోటులో సిట్ అధికారుల పరిశీలన, క్వాలిటీపై ఆరా
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
రాజమండ్రి
నిజామాబాద్
న్యూస్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement