అన్వేషించండి
Advertisement
Bopparaju Venkateswarulu : పీఆర్సీ సహా ఉద్యోగ సంఘాలు పెట్టిన డిమాండ్లను తక్షణమే తీర్చాలి
పీఆర్సీ సహా రాష్ట్రప్రభుత్వం ముందున్న డిమాండ్లను తక్షణమే పరిష్కరించకపోతే....ఉద్యోగసంఘాలు ఉద్యమంలోకి దిగుతాయని ఏపీ జేఏసీ ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు హెచ్చరించారు. పదమూడులక్షల మంది ఉద్యోగులు ప్రభుత్వాన్ని నమ్మి కరోనా సమయంలోనూ సహకరిస్తుంటే....ప్రభుత్వం తమ హక్కులను నెరవేర్చేందుకు సిద్ధంగా లేదని స్పష్టమవుతోందన్నారు. తిరుపతి సభలో సీఎం పీఆర్సీపై ప్రకటన చేశారని...కానీ ఉద్యోగులను చర్చలకు పిలిచి అవమానించరాని బొప్పరాజు మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్
హిందువులు మేల్కోవాల్సిన సమయం వచ్చింది, బీజేపీ నేత మాధవీ లత
పవన్పై మరోసారి ప్రకాశ్ రాజ్ సెటైర్లు, జస్ట్ ఆస్కింగ్ అంటూ పోస్ట్
ప్రకాశ్ రాజ్కి పవన్ కల్యాణ్ వార్నింగ్, సనాతన ధర్మంపై జోకులా అంటూ సీరియస్
Three Medical Students Washed Away | అల్లూరి జిల్లా మారేడుమిల్లిలో విషాదం | ABP Desam
AP Govt Permission Devara Special Shows | ఏపీలో దేవర స్పెషల్ షోలకు స్పెషల్ పర్మిషన్ | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
క్రికెట్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement