సేవామిత్ర యాప్ ను వాడటం ద్వారా ఏపీలో టీడీపీ వ్యతిరేక ఓట్లు గా భావించిన 30లక్షల ఓట్లను గల్లంతు చేసే ప్రయత్నం గత ప్రభుత్వం చేసిందని అసెంబ్లీ హౌస్ కమిటీ నివేదికను సమర్పించింది. కమిటీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి ఈ మేరకు అసెంబ్లీలో మధ్యంతర నివేదికను ప్రవేశపెట్టారు.
అన్వేషించండి
Bhumana Headed House Committee Submitted Report : 30లక్షల ఓట్లు గల్లంతు చేసే ప్రయత్నం | ABP Desam
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















