ప్రభాత వేళలో ప్రత్యక్షమై ప్రపంచానికి మేలు కొలిపే ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడు. సకల లోకాలకు తన వెలుగుల ద్వారా దివ్యతేజస్సును ప్రసాదించే దేవ దేవుడు.... అరసవల్లి సూర్యనారాయుడు. ఆయన కొలువైన ప్రదేశం శ్రీకాకుళం. ఈ నగరానికి కూత వేటు దూరంలో ఉన్న అరసవల్లిలో శ్రీసూర్యనారాయణస్వామి భక్తులకు అభయప్రదానం చేస్తున్నాడు. రాష్ట్రంలోనే కాకుండా యావత్ దేశంలోని అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. సూర్య కిరణాలు స్వామివారి పాదాలను తాకి శిరస్సు వరకు వెళ్ళే ఈ అద్భుత ఘట్టం ఏటా ఇక్కడ కనువిందు చేస్తోంది. కేవలం మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు మాత్రమే ఈ దృశ్యం గోచరిస్తుంది. ఈ అపురూప దృశ్యాన్ని తిలకించేందుకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా తరలివస్తారు. ఉత్తరాయణంలో మార్చి 9, 10 తేదీలు, అలాగే దక్షిణాయనంలో అక్టోబరు 1, 2 తేదీల్లోనూ సూర్యకిరణాలు మూలవిరాట్టును తాకుతాయి.
Vallabhaneni Vamsi On TDP: టీడీపీ నాయకులకు వ్యతిరేకంగా కోర్టుకు ఎమ్మెల్యే వంశీ
JC Prabhakar Reddy Fires On Police: పోలీసులపై నమ్మకం పోయిందన్న జేసీ ప్రభాకర్ రెడ్డి
MP Bharath Heroine Isha Chawla Yuvatha Haritha: విద్యార్థులకు మొక్కల సంరక్షణ బాధ్యతలు
Taraka Ratna Health Update | Nandamuri Ramakrishna: క్రమంగా మెరుగుపడుతున్న తారకరత్న ఆరోగ్యం
Kajal Aggarwal At Tirumala With Son Neil Kitchlu: తిరుమలలో కాజల్ అగర్వాల్
Amar Raja Fire Accident: చిత్తూరులోని అమర్ రాజా ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం, ఎగసిపడుతున్న మంటలు
Minister KTR Tour : రేపు కరీంనగర్ జిల్లాలో కేటీఆర్ టూర్, ప్రతిపక్ష పార్టీల నేతల అరెస్టులు!
Vizag Steel Plant: ఆ ప్రధానుల మెడలు వంచి విశాఖ స్టీల్ ప్లాంట్ సాధించుకున్నాం: మంత్రి అమర్నాథ్
Dasara: ఒక ఆర్ఆర్ఆర్, ఒక కేజీయఫ్, ఒక దసరా - టీజర్ లాంచ్లో నాని ఏమన్నాడంటే?