అన్వేషించండి
BoppaRaju: ఏపీ రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బొప్పరాజు వేంకటేశ్వర్లుతో ముఖాముఖి
కరోనా కారణంగా ఇన్నాళ్లూ ఓపిక పట్టామని..ఇకపై డిమాండ్ల సాధనే లక్ష్యంగా ఉద్యమిస్తామని ఏపీ రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బొప్పరాజు వేంకటేశ్వర్లు అన్నారు. అనంతపురంలో పర్యటించిన ఆయన....ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా ఉన్నతాధికారులు, రాజకీయ పెద్దలపై తమకు నమ్మకం లేదన్నారు. ముఖ్యమంత్రే స్వయంగా తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నామంటున్న బొప్పరాజు వేంకటేశ్వర్లుతో ఏబీపీ దేశం ముఖాముఖి.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















