అన్వేషించండి
Advertisement
BoppaRaju: ఏపీ రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బొప్పరాజు వేంకటేశ్వర్లుతో ముఖాముఖి
కరోనా కారణంగా ఇన్నాళ్లూ ఓపిక పట్టామని..ఇకపై డిమాండ్ల సాధనే లక్ష్యంగా ఉద్యమిస్తామని ఏపీ రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బొప్పరాజు వేంకటేశ్వర్లు అన్నారు. అనంతపురంలో పర్యటించిన ఆయన....ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా ఉన్నతాధికారులు, రాజకీయ పెద్దలపై తమకు నమ్మకం లేదన్నారు. ముఖ్యమంత్రే స్వయంగా తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నామంటున్న బొప్పరాజు వేంకటేశ్వర్లుతో ఏబీపీ దేశం ముఖాముఖి.
ఆంధ్రప్రదేశ్
Duvvada Srinivas Interview | టెక్కలి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ ఇంటర్వ్యూ | ABP
Pawan kalyan Touches feet of Pastor | పిఠాపురంలో మహిళా పాస్టర్ కాళ్లు మొక్కిన పవన్ కళ్యాణ్ | ABP
Guntakal TDP MLA Candidate Gummanur Jayaram Intevriew | ఎమ్మెల్యేగానే ఉండాలని ఉంది అందుకే పార్టీ మారా
Venkaiah Naidu Padma Vibhushan | రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మవిభూషణ్ అందుకున్న వెంకయ్యనాయుడు | ABP
Dwarampudi Chandrasekhar Reddy | AP Elections 2024 | పవన్ కల్యాణ్ దమ్ముంటే రా ..నేను రెడీ | ABP
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
రాజమండ్రి
ఎలక్షన్
పాలిటిక్స్
ప్రపంచం
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
for smartphones
and tablets
and tablets