ఐదు దశాబ్ధాల చరిత్ర కలిగిన ఆ దేవాలయం పునఃనిర్మాణంకు నోచుకోకుండా దీన స్ధితిలో ఉంది.. పదకవితా అన్నమాచార్యుల వంశీయులు నిర్మించిన ఈ ఆలయం మహ్మదీయుల కాలంలో ధ్వంసం కావడంతో అద్భుతమైన శిల్ప కళా సంపద నేల పాలైంది.. గడిచి పోతున్న కాలాన్ని గుర్తు చేస్తూ నేటికి దారిన పోయే పాలకులను ప్రశ్నిస్తూ ఆలయ మహాద్వారమే సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది.. ఇంతకీ ఎక్కడ ఆ ఆలయం.. కాలగర్భంలో కలిసి పోతున్న ఆ ఆలయం కధేంటో తెలుసుకుందాం..
RS Praveen Kumar TSPSC Scam : కుంభకోణంలో కేసీఆర్ కుటుంబ ప్రమేయం ఉంది | DNN | ABP Desam
India's First Cable-Stayed Rail Bridge | దేశంలోనే మెుదటి కేబుల్ రైల్వే బ్రిడ్జి | ABP Desam
Time Lapse of Factory Buliding | 150 రోజుల్లో ఇంత పెద్ద బిల్డింగ్ ఎలా కట్టారు రా సామీ | ABP Desam
Group I exam paper Leak | అవమానాలు భరిస్తూ..ఆకలి మంటలు దాచుకుంటున్న..వీరి ప్రశ్నలకు బదులేది..?| DNN
QR CODE ON SON'S TOMB : కేరళలోని త్రిస్సూర్ లో కుమారుడిపై ప్రేమతో ఓ తండ్రి విన్నూత్న ప్రయత్నం
CM Jagan Party Meet : ఏప్రిల్ 3న పార్టీ నేతలతో సీఎం జగన్ కీలక సమావేశం, కఠిన నిర్ణయాలుంటాయని జోరుగా ప్రచారం
Manchu Vishnu: మనోజ్తో గొడవపై మంచు విష్ణు ఊహించని ట్విస్ట్ - తాజా వీడియో చూస్తే తల పట్టుకుంటారు!
Mla Raja Singh : ఎమ్మెల్యే రాజాసింగ్ పై ముంబయిలో కేసు నమోదు
Data Theft ED Case : సైబరాబాద్ డేటా చోరీ కేసులో ఈడీ ఎంటర్, మనీలాండరింగ్ కింద కేసు నమోదు