దేశంలోనే అత్యల్ప వర్షపాతం నమోదయ్యే అనంతపురం జిల్లాలో పదహైదు శతాబ్దాలుగా కొన్ని బావులు ఎండిపోకుండా ఇప్పటికీ నీటిని కలిగి అందర్నీ ఆశ్చర్య పరుస్తున్నాయి. ఉమ్మడి అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గం రొళ్ళ మండలంలోని రత్నగిరి గ్రామంలో ఇప్పటికీ నీటి శుద్ధి ప్లాంట్ లేదు. నీటి క్యాన్లను కొనుగోలు చేసి వినియోగించరు. కారణం 15 శతాబ్దాల క్రితం తవ్విన చేదబావుల లోని నీటినే ఆ గ్రామస్తులు వినియోగిస్తున్నారు. ఇలాంటి చేదబావులు గ్రామంలో 12 ఉన్నాయి .
Adilabad | దీపావళిలో పదిరోజులు ఆదివాసీల పెద్దపండుగ | DNN | ABP Desam
Vijayawada Variety Building : విజయవాడ నగరం లో ప్రత్యేక ఆకర్షణగా మారిన బిల్డింగ్ | ABP Desam
Huge Banyan Tree: 3 ఎకరాల్లో విస్తరించిన 500 ఏళ్లనాటి మర్రిచెట్టు.. ఎక్కడో ఏంటో మీరూ చూడండి | ABP
Kumaradevam Movies Tree : తూర్పుగోదావరి జిల్లా కుమారదేవంలో ఈ చెట్టు చాలా స్పెషల్ | ABP Desam
Deception Island : ఈ దీవిలోకి వెళ్లే దమ్ముందా? - నాసా చాలెంజ్ | ABP Desam
Telangana Election Results 2023 LIVE: ఓట్ల లెక్కింపునకు అంతా రెడీ, తెలంగాణ ప్రజల తీర్పుపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ
YS Jagan Review Cyclone Michaung: 140 రైళ్లు రద్దు, స్కూళ్లకు సెలవులు- తుపాను ప్రభావంపై సీఎం జగన్ సమీక్ష
Bigg Boss 7 Telugu: మోనితా కోసం డాక్టర్ బాబుకు అన్యాయం? ‘బిగ్ బాస్’ నుంచి గౌతమ్ ఔట్? శివాజీ రాక్స్!
Postal Ballot Box Issue: ఆర్డీవో ఆఫీసులో పోస్టర్ బ్యాలెట్ బాక్సులు ఓపెన్, కాంగ్రెస్ నేతల ఆందోళనతో ఉద్రిక్తత
/body>