అన్వేషించండి
Advertisement
Telangana Governor Prajadarbar | మహిళా సమస్యల పరిష్కారానికి Tamilisai ప్రజాదర్భార్ | ABP Desam
Telangana రాష్ట్ర ప్రజల సమస్యలను తెలుసుకుని, వారి సమస్యలకు సత్వర పరిష్కారం అందించాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నిర్ణయించుకున్నారు. Telangana ప్రజల కోరిక మేరకు ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని రూపొందించారు. మొదటగా మహిళా దర్బార్ ను ప్రారంభిస్తున్నారు. ఈ నెల 10న Raj Bhavanలో మధ్యాహ్నం 12 నుంచి 1 గంట వరకు ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు. మొదటి ప్రజాదర్భార్ పూర్తిగా మహిళల కోసం కేటాయించారు. ఇటీవలి కాలంలో గవర్నర్తో ముఖ్యమంత్రి ఎడ మొహం - పెడ మొహంగా ఉంటున్నారని చెబుతున్నారు. సీఎం ఎలా ఉన్నా.. తాను ప్రజాదర్భార్ నిర్వహించి తీరాలని Governor పట్టుదలగా ఉండటంతో ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ప్రభుత్వం సహకరిచకపోతే సమస్యలు పరిష్కారం కావని.. యంత్రాంగం అంతా ప్రభుత్వం చేతుల్లోనే ఉంటుందని కొంత మంది గుర్తు చేస్తున్నారు.
ఏబీపీ ఎక్స్ ప్లెయిన్స్
Bhojshala Survey | Saraswati Temple| సరస్వతి గుడినే మసీదుగా మార్చారా.. ? | ABP Desam
Sanju Samson |Rajasthan Royals vs Lucknow Super Giants | లక్నోపై విజయం సాధించిన రాజస్థాన్ | ABP
Chennai Super Kings MS Dhoni Ruturaj Gaikwad: రోహిత్,ధోనీ ఫ్యాన్స్ కు నిరాశ, కానీ వాళ్లు వేరే లెవెల్
Prajagalam Sabha | PM Modi| Chandrababu Naidu | Pawan Kalyan | పదేళ్ల తరువాత ఒకే ఫ్రేమ్లో ముగ్గురు
ఆటో ఎక్కిన కేటీఆర్- పంచులతో విమర్శించిన సీఎం రేవంత్ రెడ్డి
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
తెలంగాణ
జాబ్స్
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
for smartphones
and tablets
and tablets