అన్వేషించండి

Sharmila Letter to PM Modi: ప్రధాని మోదీకి షర్మిల లేఖ, కాళేశ్వరంలో అవినీతిపై జోక్యం చేసుకోవాలని రిక్వెస్ట్!

Kaleshwaram Project: ఎన్నికల బరి నుంచి తప్పుకున్న వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాళేశ్వరం ప్రాజెక్టులో వైఫ్యలాలు, అవినీతిపై చర్యలు తీసుకోవాలంటూ ప్రధాని మోదీకి లేఖ రాశారు.

PM Modi Visits Hyderabad: తెలంగాణలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా ఉన్న అంశాలలో కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు ఒకటి. ఎన్నికలకు ముందు ఈ ప్రాజెక్టులో వైఫల్యాలు బయటకు రావడంతో సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ అని కాంగ్రెస్, బీజేపీ అంటున్నాయి. అయితే ఈ ఎన్నికల బరి నుంచి తప్పుకున్న వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) కాళేశ్వరం ప్రాజెక్టులో వైఫ్యలాలు, అవినీతిపై చర్యలు తీసుకోవాలంటూ ప్రధాని మోదీకి లేఖ రాశారు. ప్రధాని మోదీ హైదరాబాద్ లో బీసీ ఆత్మగౌరవ సభకు వచ్చిన సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project) అంశంపై బీఆర్ఎస్ ప్రభుత్వంపై వైఎస్ షర్మిల ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్ గా మారింది. 

‘కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యాలు, అవినీతిపై జోక్యం చేసుకుని వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీని గట్టిగా విజ్ఞప్తి చేశాం. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు అవినీతి, అక్రమాలు, రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్న ఆరోపణలతో అంతా బహిర్గతం అయ్యాయి. ప్రాజెక్ట్ వైఫల్యాలకు వ్యతిరేకంగా తెలంగాణ (Telangana) మొత్తం ఆందోళన చేస్తున్నప్పటికీ, బీజేపీ ప్రభుత్వం ఎటువంటి చర్యలలకు ఆదేశించకుండా మౌనముద్ర ధరించడం పట్ల అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాం. లక్షల కోట్ల రూపాయాల ప్రజాధనం వృథా కావడంపై తెలంగాణ సమాజం యావత్తు ఆవేదన చెందుతోంది. 

Sharmila Letter to PM Modi: ప్రధాని మోదీకి షర్మిల లేఖ, కాళేశ్వరంలో అవినీతిపై జోక్యం చేసుకోవాలని రిక్వెస్ట్!
రాష్ట్ర ప్రజాధనం 1.20 లక్షల కోట్ల రూపాయలు మోసం చేసి, తన జేబులు నింపుకోవడానికి, కుటుంబ సంపదను సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును తుప్పుపట్టించారు. ఈ ప్రాజెక్టును ఎందుకు పనికిరాకుండా చేయడం, ఈ జాతీయ విపత్తుపై కనీసం ఇప్పటికైనా స్పందించి చర్యలకు, విచారణకు ఆదేశించాలి. చాలా కాలంగా ప్రాజెక్ట్ సమస్యలపై అవిశ్రాంత పోరాటం చేస్తున్నాము. తాను కేవలం పార్టీకి మాత్రమే కాదు, 4 కోట్ల తెలంగాణ ప్రజల గొంతుకగా మారి బాధను వివరిస్తున్నానని’ ప్రధాని మోదీకి రాసిన లేఖలో వైఎస్ షర్మిల ప్రస్తావించారు.

Sharmila Letter to PM Modi: ప్రధాని మోదీకి షర్మిల లేఖ, కాళేశ్వరంలో అవినీతిపై జోక్యం చేసుకోవాలని రిక్వెస్ట్!

Made a strong appeal to Shri@narendramodi

ji seeking his intervention and direct immediate investigation and action into the Kaleshwaram project’s failures and corruption. I have also expressed displeasure about the inaction on part of the BJP govt, despite so many exposures and allegations, and entire Telangana voicing concern against the project’s failures. It is our earnest appeal to him to act at least now and look into this national disaster where KCR has duped the country of Rs 1.20 lakh crore and created a white elephant to fill his pockets and swell his family’s net worth. We have been waging a relentless battle on the project issues for long and this representation is not just by YSRTP but is the voice and pain of the 4-crore Telangana people.

టాప్ హెడ్ లైన్స్

Chepa Prasadam: మృగశిర కార్తె అలర్ట్.. హైదరాబాద్‌లో జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
మృగశిర కార్తె అలర్ట్.. హైదరాబాద్‌లో జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
Bolla Brahmanaidu Remand: పది కోట్లు ఖర్చు పెట్టి వేయి కోట్ల ల్యాండ్ కొట్టేద్దామనుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే - బ్రహ్మనాయుడు కేసులో సంచలన వివరాలు
పది కోట్లు ఖర్చు పెట్టి వేయి కోట్ల ల్యాండ్ కొట్టేద్దామనుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే - బ్రహ్మనాయుడు కేసులో సంచలన వివరాలు
Breaking News: పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- కవిత సంచలన వ్యాఖ్యలు
పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- కవిత సంచలన వ్యాఖ్యలు
Revanth Reddy: హిట్లర్ స్ఫూర్తితోనే హైడ్రా - దక్షిణాదికి బీజేపీ అన్యాయం - రేవంత్ సంచలన వ్యాఖ్యలు
హిట్లర్ స్ఫూర్తితోనే హైడ్రా - దక్షిణాదికి బీజేపీ అన్యాయం - రేవంత్ సంచలన వ్యాఖ్యలు

వీడియోలు

Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
Shreyas Iyer as New India's T20 Captain? | టీమిండియా కొత్త T20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
Virat Kohli Ruled Out from ODI | అఫ్గాన్ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం?
Research on Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ మైండ్‌ సెట్‌పై పరిశోధన
AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TDP Rajya Sabha Candidates: టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితా విడుదల.. ఇదివరకే జనసేన అభ్యర్థి నామినేషన్
టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితా విడుదల.. ఇదివరకే జనసేన అభ్యర్థి నామినేషన్
US Iran War Latest News: ఇరాన్ నిఘా స్థావరాలపై అమెరికా బాంబు దాడులు.. గల్ఫ్ దేశాల్లో మరో అలజడి
ఇరాన్ నిఘా స్థావరాలపై అమెరికా బాంబు దాడులు.. గల్ఫ్ దేశాల్లో మరో అలజడి
LPG Cylinder Price Hike: మళ్లీ పెరిగిన ఎల్పీజీ సిలిండర్ ధర.. సామాన్యులకు బిగ్ షాక్.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే
మళ్లీ పెరిగిన ఎల్పీజీ సిలిండర్ ధర.. నేడు హైదరాబాద్‌లో ధర ఎంతంటే
Bolla Brahmanaidu Remand: పది కోట్లు ఖర్చు పెట్టి వేయి కోట్ల ల్యాండ్ కొట్టేద్దామనుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే - బ్రహ్మనాయుడు కేసులో సంచలన వివరాలు
పది కోట్లు ఖర్చు పెట్టి వేయి కోట్ల ల్యాండ్ కొట్టేద్దామనుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే - బ్రహ్మనాయుడు కేసులో సంచలన వివరాలు
Chepa Prasadam: మృగశిర కార్తె అలర్ట్.. హైదరాబాద్‌లో జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
మృగశిర కార్తె అలర్ట్.. హైదరాబాద్‌లో జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
Kalvakuntla Kavitha: పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సిందే- కవిత సంచలన వ్యాఖ్యలు
పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సిందే- కవిత సంచలన వ్యాఖ్యలు
Jayamundi Bhayamela Manasa OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి జయముంది భయమేల మనసా - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి జయముంది భయమేల మనసా - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
IND VS AFG 1st Test Day 1 Update: తొలి టెస్టులో ప‌రుగుల పండుగ.. సెంచ‌రీల‌తో రాహుల్, గిల్ స‌త్తా, రాణించిన సుద‌ర్శ‌న్, పంత్, తేలిపోయిన ఆఫ్గాన్ బౌల‌ర్లు
తొలి టెస్టులో ప‌రుగుల పండుగ.. సెంచ‌రీల‌తో రాహుల్, గిల్ స‌త్తా, రాణించిన సుద‌ర్శ‌న్, పంత్, తేలిపోయిన ఆఫ్గాన్ బౌల‌ర్లు
Embed widget