అన్వేషించండి

Current Charges: తెలంగాణలో పెరగనున్న విద్యుత్ ఛార్జీలు... ఈఆర్సీకి ప్రతిపాదనలు పంపిన డిస్కామ్స్

తెలంగాణలో విద్యుత్ ఛార్జీలు పెరగనున్నాయి. గృహ వినియోగదారులకు యూనిట్‌కు 50 పైసలు పెంచేందుకు ఈఆర్సీకి ప్రతిపాదనలు పంపాయి. హెచ్‌టీ వినియోగదారులకు యూనిట్‌కు రూపాయి పెంపు ప్రతిపాదించాయి.

తెలంగాణలో విద్యుత్‌ ఛార్జీలు పెరగనున్నాయి. రాష్ట్రంలో ఛార్జీల పెంపుపై డిస్కమ్‌లు ఈఆర్‌సీకి ప్రతిపాదనలు పంపాయి. ఏఆర్‌ఆర్‌, టారిఫ్‌ పెంపునకు డిస్కమ్స్ ప్రతిపాదనలు సమర్పించాయి. గృహ వినియోగదారులకు యూనిట్‌కు 50 పైసలు పెంచేందుకు అనుమతి కోరాయి. శ్లాబుల వారీగా పెంపు వివరాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని డిస్కమ్ అధికారులు తెలిపారు.  హెచ్‌టీ వినియోగదారులకు యూనిట్‌కు రూపాయి పెంపు ప్రతిపాదించారు. ఛార్జీల పెంపుతో డిస్కంలకు రూ.6831 కోట్ల ఆదాయం రానుందని టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌ సీఎండీ రఘుమారెడ్డి ప్రకటించారు.  రైల్వే ఛార్జీలు, బొగ్గు రవాణా ఛార్జీలు పెరగడంతో విద్యుత్ ఛార్జీల పెంపు తప్పలేదని అధికారులు చెబుతున్నారు. గత 5 సంవత్సరాలుగా విద్యుత్ ఛార్జీలు పెంచలేదని,  ఇప్పుడు పెంచక తప్పదని అధికారులు అఁ
అంటున్నారు. 

Also Read: భవన నిర్మాణ అనుమతులకు సంబంధించి.. 'టీఎస్ బీ-పాస్'ను ఆదర్శంగా తీర్చిదిద్దాలి

రూ.10 వేల కోట్ల ద్రవ్యలోటు

గృహ వినియోగదారులపై యూనిట్‌పై 50పై, వాణిజ్య వినియోగదారులకు రూ.1 పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ మేరకు ఈఆర్సీకి డిస్కంలు ప్రతిపాదనలు పంపాయి. డిస్కమ్‌లకు రూ.10 వేల కోట్లు ద్రవ్యలోటు ఉన్నట్లు నివేదిక డిస్కమ్స్ తెలియజేశాయి. దీంతో ఛార్జీలు పెంచక తప్పదనే సంకేతాలు ఇచ్చింది. సుమారు ఏడేళ్ల తర్వాత విద్యుత్‌ ఛార్జీల పెంపు ప్రతిపాదనలు చేసినట్లు తెలుస్తోంది. ఛార్జీల పెంపుతో డిస్కంలకు రూ.6831 కోట్ల ఆదాయం దక్కే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ భారమంతా వినియోగదారులై పడనుంది. ఎల్టీ కనెక్షన్ ల పై యూనిట్ కు 50 పైసలు పెంపుతో రూ.2,110 కోట్లు హెచ్టీ వినియోగదారుల ద్వారా రూ.1 పెంపు ద్వారా రూ.4,721 కోట్లు ఆదాయం వచ్చే అవకాశం ఉందని డిస్కంలు తెలిపాయి. 

Also Read: టీ పీసీసీ చీఫ్‌ను మార్చండి .. సోనియా , రాహుల్‌లకు జగ్గారెడ్డి లేఖ !

101 యూనిట్స్ వరకు ఉచితం
ఎస్సీ, ఎస్టీ గృహ వినియోగదారులకు 101 యూనిట్స్ వరకు ఉచిత విద్యుత్ అందించనున్నారు. 25.78 లక్షల పంపు సెట్లకు 24 గంటలు ఉచిత విద్యుత్, సెలూన్లకు 250 యూనిట్స్ వరకు ఉచిత విద్యుత్ పాటు పవర్ లూమ్స్, పౌల్ట్రీ రంగానికి యూనిట్ కు రూ. 2 సబ్సిడీ ఉందని డిస్కమ్స్ తెలిపాయి. రైల్వే ఛార్జీలు, బొగ్గు రవాణా ఛార్జీలు పెరగడంతో విద్యుత్ ఛార్జీల మోత అనివార్యం అయిందని ఎస్పీడీఎసీఎల్ సీఎండీ తెలిపారు. 

Also Read: రచ్చబండ కార్యక్రమం కొనసాగిస్తాం.. కేసీఆర్ వడ్లు ఎవరికి అమ్ముతారు?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Telangana Cabinet Decisions 2026: తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు - ధరణిపై ఫోరెన్సిక్ ఆడిట్.. బుల్లెట్ ట్రైన్ అలైన్‌మెంట్‌కు గ్రీన్ సిగ్నల్!
తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు - ధరణిపై ఫోరెన్సిక్ ఆడిట్.. బుల్లెట్ ట్రైన్ అలైన్‌మెంట్‌కు గ్రీన్ సిగ్నల్!
Argentina vs Spain World Cup Final Hyderabad: ఫుట్ బాల్ ప్రపంచకప్ ఫైనల్ ఎంజాయ్ చేయాల్సిందే - రాత్రంతా పబ్బులు, హోటళ్లకు తెలంగాణ సర్కార్ అనుమతి !
ఫుట్ బాల్ ప్రపంచకప్ ఫైనల్ ఎంజాయ్ చేయాల్సిందే - రాత్రంతా పబ్బులు, హోటళ్లకు తెలంగాణ సర్కార్ అనుమతి !
Breaking News: అంగన్‌వాడి సిబ్బందికి తల్లికి వందనం వర్తింపు- గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం 
అంగన్‌వాడి సిబ్బందికి తల్లికి వందనం వర్తింపు- గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం 
Cement Corporation of India: ఆదిలాబాద్‌లో సిమెంట్ పరిశ్రమ పునరుద్ధరణపై జోగు రామన్న అల్టిమేటం - ఆగస్టు 31లోగా తేల్చకపోతే ఆమరణ నిరాహార దీక్ష!
ఆదిలాబాద్‌లో సిమెంట్ పరిశ్రమ పునరుద్ధరణపై జోగు రామన్న అల్టిమేటం - ఆగస్టు 31లోగా తేల్చకపోతే ఆమరణ నిరాహార దీక్ష!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
RBI Plastic Currency: ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
Embed widget