అన్వేషించండి

Current Charges: తెలంగాణలో పెరగనున్న విద్యుత్ ఛార్జీలు... ఈఆర్సీకి ప్రతిపాదనలు పంపిన డిస్కామ్స్

తెలంగాణలో విద్యుత్ ఛార్జీలు పెరగనున్నాయి. గృహ వినియోగదారులకు యూనిట్‌కు 50 పైసలు పెంచేందుకు ఈఆర్సీకి ప్రతిపాదనలు పంపాయి. హెచ్‌టీ వినియోగదారులకు యూనిట్‌కు రూపాయి పెంపు ప్రతిపాదించాయి.

తెలంగాణలో విద్యుత్‌ ఛార్జీలు పెరగనున్నాయి. రాష్ట్రంలో ఛార్జీల పెంపుపై డిస్కమ్‌లు ఈఆర్‌సీకి ప్రతిపాదనలు పంపాయి. ఏఆర్‌ఆర్‌, టారిఫ్‌ పెంపునకు డిస్కమ్స్ ప్రతిపాదనలు సమర్పించాయి. గృహ వినియోగదారులకు యూనిట్‌కు 50 పైసలు పెంచేందుకు అనుమతి కోరాయి. శ్లాబుల వారీగా పెంపు వివరాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని డిస్కమ్ అధికారులు తెలిపారు.  హెచ్‌టీ వినియోగదారులకు యూనిట్‌కు రూపాయి పెంపు ప్రతిపాదించారు. ఛార్జీల పెంపుతో డిస్కంలకు రూ.6831 కోట్ల ఆదాయం రానుందని టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌ సీఎండీ రఘుమారెడ్డి ప్రకటించారు.  రైల్వే ఛార్జీలు, బొగ్గు రవాణా ఛార్జీలు పెరగడంతో విద్యుత్ ఛార్జీల పెంపు తప్పలేదని అధికారులు చెబుతున్నారు. గత 5 సంవత్సరాలుగా విద్యుత్ ఛార్జీలు పెంచలేదని,  ఇప్పుడు పెంచక తప్పదని అధికారులు అఁ
అంటున్నారు. 

Also Read: భవన నిర్మాణ అనుమతులకు సంబంధించి.. 'టీఎస్ బీ-పాస్'ను ఆదర్శంగా తీర్చిదిద్దాలి

రూ.10 వేల కోట్ల ద్రవ్యలోటు

గృహ వినియోగదారులపై యూనిట్‌పై 50పై, వాణిజ్య వినియోగదారులకు రూ.1 పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ మేరకు ఈఆర్సీకి డిస్కంలు ప్రతిపాదనలు పంపాయి. డిస్కమ్‌లకు రూ.10 వేల కోట్లు ద్రవ్యలోటు ఉన్నట్లు నివేదిక డిస్కమ్స్ తెలియజేశాయి. దీంతో ఛార్జీలు పెంచక తప్పదనే సంకేతాలు ఇచ్చింది. సుమారు ఏడేళ్ల తర్వాత విద్యుత్‌ ఛార్జీల పెంపు ప్రతిపాదనలు చేసినట్లు తెలుస్తోంది. ఛార్జీల పెంపుతో డిస్కంలకు రూ.6831 కోట్ల ఆదాయం దక్కే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ భారమంతా వినియోగదారులై పడనుంది. ఎల్టీ కనెక్షన్ ల పై యూనిట్ కు 50 పైసలు పెంపుతో రూ.2,110 కోట్లు హెచ్టీ వినియోగదారుల ద్వారా రూ.1 పెంపు ద్వారా రూ.4,721 కోట్లు ఆదాయం వచ్చే అవకాశం ఉందని డిస్కంలు తెలిపాయి. 

Also Read: టీ పీసీసీ చీఫ్‌ను మార్చండి .. సోనియా , రాహుల్‌లకు జగ్గారెడ్డి లేఖ !

101 యూనిట్స్ వరకు ఉచితం
ఎస్సీ, ఎస్టీ గృహ వినియోగదారులకు 101 యూనిట్స్ వరకు ఉచిత విద్యుత్ అందించనున్నారు. 25.78 లక్షల పంపు సెట్లకు 24 గంటలు ఉచిత విద్యుత్, సెలూన్లకు 250 యూనిట్స్ వరకు ఉచిత విద్యుత్ పాటు పవర్ లూమ్స్, పౌల్ట్రీ రంగానికి యూనిట్ కు రూ. 2 సబ్సిడీ ఉందని డిస్కమ్స్ తెలిపాయి. రైల్వే ఛార్జీలు, బొగ్గు రవాణా ఛార్జీలు పెరగడంతో విద్యుత్ ఛార్జీల మోత అనివార్యం అయిందని ఎస్పీడీఎసీఎల్ సీఎండీ తెలిపారు. 

Also Read: రచ్చబండ కార్యక్రమం కొనసాగిస్తాం.. కేసీఆర్ వడ్లు ఎవరికి అమ్ముతారు?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

BRS: గులాబీ దళం రీలోడెడ్ - కేసీఆర్ ప్రక్షాళన పర్వం.. పాత నేతలకు చెక్, యువతకు జై!
గులాబీ దళం రీలోడెడ్ - కేసీఆర్ ప్రక్షాళన పర్వం.. పాత నేతలకు చెక్, యువతకు జై!
Telangana 10th Class Results: రేపు తెలంగాణ టెన్త్ ఫలితాలు విడుదల, కేశవరావు చేతుల మీదుగా రిజల్ట్స్
రేపు తెలంగాణ టెన్త్ ఫలితాలు విడుదల, కేశవరావు చేతుల మీదుగా రిజల్ట్స్
Special Leave for Police: తెలంగాణ పోలీసులకు డీజీపీ గుడ్‌న్యూస్.. ఆ 2 రోజులు సెలవులపై ఉత్తర్వులు జారీ
తెలంగాణ పోలీసులకు డీజీపీ గుడ్‌న్యూస్.. ఆ 2 రోజులు సెలవులపై ఉత్తర్వులు జారీ
KTR on Kavitha Party: చాలా పార్టీలు వస్తూంటాయి, పోతూంటాయి - కవిత పార్టీపై కేటీఆర్ ఫస్ట్ రియాక్షన్
చాలా పార్టీలు వస్తూంటాయి, పోతూంటాయి - కవిత పార్టీపై కేటీఆర్ ఫస్ట్ రియాక్షన్

వీడియోలు

Lungi Ngidi Shifted to AIIMS in 11 Mins | లుంగి ఎంగిడి కోసం ఢిల్లీ పోలీసుల గ్రీన్ కారిడార్
SRH vs RR IPL 2026 Highlights | టేబుల్ టాపర్‌గా SRH
Prabhsimran Singh Hits 6 Fours in an Over IPL 2026 | ప్రభ్‌సిమ్రన్ సిక్సర్ల రికార్డ్
KL Rahul 152 Runs vs PBKS IPL 2026 | సెంచరీతో హిస్టరీ క్రియేట్ చేసిన కేఎల్ రాహుల్
Pat Cummins about Vaibhav Suryavanshi IPL 2026 | కమిన్స్‌కే చుక్కలు చూపించిన 15 ఏళ్ల కుర్రాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS: గులాబీ దళం రీలోడెడ్ - కేసీఆర్ ప్రక్షాళన పర్వం.. పాత నేతలకు చెక్, యువతకు జై!
గులాబీ దళం రీలోడెడ్ - కేసీఆర్ ప్రక్షాళన పర్వం.. పాత నేతలకు చెక్, యువతకు జై!
Punjab Crisis: పంజాబ్‌ ప్రభుత్వమూ బీజేపీ ఖాతాలోకి మారుతోందా? - అక్కడా విలీన వ్యూహం అమలు కాబోతోందా?
పంజాబ్‌ ప్రభుత్వమూ బీజేపీ ఖాతాలోకి మారుతోందా? - అక్కడా విలీన వ్యూహం అమలు కాబోతోందా?
Telangana 10th Class Results: రేపు తెలంగాణ టెన్త్ ఫలితాలు విడుదల, కేశవరావు చేతుల మీదుగా రిజల్ట్స్
రేపు తెలంగాణ టెన్త్ ఫలితాలు విడుదల, కేశవరావు చేతుల మీదుగా రిజల్ట్స్
Special Leave for Police: తెలంగాణ పోలీసులకు డీజీపీ గుడ్‌న్యూస్.. ఆ 2 రోజులు సెలవులపై ఉత్తర్వులు జారీ
తెలంగాణ పోలీసులకు డీజీపీ గుడ్‌న్యూస్.. ఆ 2 రోజులు సెలవులపై ఉత్తర్వులు జారీ
Infosys Campus: విశాఖలో ఇన్ఫోసిస్‌ క్యాంపస్.. 20 ఎకరాలు భూమి కేటాయింపు.. రూ.750 కోట్ల ప్రాజెక్టుతో 7 వేల జాబ్స్
విశాఖలో ఇన్ఫోసిస్‌ క్యాంపస్.. 20 ఎకరాలు భూమి కేటాయింపు.. రూ.750 కోట్ల ప్రాజెక్టుతో 7 వేల జాబ్స్
Congress Rahul: కాంగ్రెస్‌లో చేరడమే పెద్ద రిస్క్ - రాహుల్ గాంధీకే నేరుగా చెప్పిన విద్యార్థిని - వీడియో వైరల్
కాంగ్రెస్‌లో చేరడమే పెద్ద రిస్క్ - రాహుల్ గాంధీకే నేరుగా చెప్పిన విద్యార్థిని - వీడియో వైరల్
Andhra University:
"శతాయుష్మాన్ భవ" ఏయూను దీవించిన ప్రముఖులు! ఘనంగా ముగిసిన శతాబ్ది వసంతాల వేడుకలు! ప్రత్యేక ఆకర్షణగా సచిన్, త్రివిక్రమ్
Hyderabad IT Corridor: హైదరాబాద్‌లో ఇలా చేస్తారా? - సైక్లింగ్ ట్రాక్‌పై ఏం జరుగుతుందో మహిళ వీడియో వైరల్
హైదరాబాద్‌లో ఇలా చేస్తారా? - సైక్లింగ్ ట్రాక్‌పై ఏం జరుగుతుందో మహిళ వీడియో వైరల్
Embed widget