అన్వేషించండి

Telangana News: హృదయవిదారక ఘటన- తల్లి అంత్యక్రియల కోసం చిన్నారి భిక్షాటన

Telangana News | ఓ వివాహిత ఆత్మహత్య చేసుకోవడంతో ఆమె కూతురు అనాథగా మారింది. తల్లి అంత్యక్రియలు నిర్వహించేందుకు ఆర్థిక సాయం చేయాలని ప్రాథేయపడింది. నిర్మల్ జిల్లాలో ఘటన జరిగింది.

Girl asking for money for her mother funeral in Nirmal District | విధి రాసిన రాతలో ఓ బాలిక ఒంటరిగా మిగిలిపోయింది. తండ్రి చనిపోయిన కొన్ని రోజులకే తల్లి శనివారం రాత్రి ఆత్మహత్య చేసుకుని చనిపోయిన ఘటన నిర్మల్ జిల్లా తానూరు మండలం బెల్ తరోడ గ్రామంలో చోటుచేసుకుంది.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నిర్మల్ జిల్లా బెల్ తారోడా గ్రామంలో నివాసం ఉంటున్న గంగామని (36) భర్తతో గత కొన్ని సంవత్సరాల నుంచి వేరుగా ఉంటోంది. ఒంటరిగా కూలీనాలీ చేసుకుని పాప దుర్గను పోషించుకుంటూ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు పంపుతుంది. కొన్ని రోజుల కిందట తండ్రి మరణించగా, శనివారం రాత్రి మనస్థాపంతో తల్లి గంగమని ఆత్మహత్య చేసుకుంది. చిన్నతనంలోనే చిన్నారి దుర్గ (11) నాన్న అమ్మలను కోల్పోయింది.

కనీసం అంత్యక్రియలకు కూడా దగ్గరి బంధువులు లేక ఇంటి బయటే ఆ చిన్నారి అనాథగా మిగిలింది. అనాధగా మారిన బాలిక ప్రస్తుతం తల్లి అంత్యక్రియల కోసం డబ్బులకై, ఇంటి ఎదుట ఓ గుడ్డ వేసుకుని అంత్యక్రియలు సహాయార్థం కోసం ఎదురుచూసింది. సోషల్ మీడియాలో సైతం ఈ ఘటన గురించి తెలుసుకున్న కొందరు ఫోన్ పే ద్వారా బాలికకు సహాయం అందించారు.. ఆపై స్థానికుల సహకారంతో అంత్యక్రియలు నిర్వహించారు. 

Telangana News: హృదయవిదారక ఘటన- తల్లి అంత్యక్రియల కోసం చిన్నారి భిక్షాటన

స్పందించిన కేటీఆర్, బాలికకు సాయం
తల్లితండ్రులను కోల్పోయిన బాలిక సాయం కోసం ఎదురుచూడటంపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఆ బాలికకు తక్షణ సాయం కింద బీఆర్ఎస్ పార్టీ తరపున రూ.10 వేలు అందేలా స్థానిక నాయకత్వం ద్వారా ఏర్పాటు చేశారు. బాలిక ఇంటికి వెళ్లి పదివేల నగదు సాయానికి సంబంధించిన చెక్కును స్థానిక బీఆర్ఎస్ నేతలు అందజేశారు. పాపకు భవిష్యత్తులో అండగా ఉంటామని కేటీఆర్ హామీ ఇచ్చినట్లు పార్టీ నేతలు తెలిపారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Balineni Srinivasa Reddy : నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
Tiger News: రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
Chandrayaan 4 Mission: చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

One Nation One Election | జమిలి ఎన్నికలంటే ఏంటి | ABP Desamమోదీని త్వరలోనే కలుస్తా, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలుఏపీలో బడి పంతులమ్మ, ఇప్పుడు ఢిల్లీ సీఎం - అతిషి గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?రాహుల్‌ ఓ టెర్రరిస్ట్ అంటూ కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు, కాంగ్రెస్ ఆందోళనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Balineni Srinivasa Reddy : నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
Tiger News: రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
Chandrayaan 4 Mission: చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
TPCC News: తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
Tirumala News: తిరుమల ప్రసాదాలపై చంద్రబాబు ఆరోపణలు అత్యంత దుర్మార్గం - టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన
తిరుమల ప్రసాదాలపై చంద్రబాబు ఆరోపణలు అత్యంత దుర్మార్గం - టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన
India vs Bangladesh: ఈ బంగ్లా జట్టుతో అంత ఈజీ కాదు , తొలి టెస్టుకు సర్వం సిద్ధం
ఈ బంగ్లా జట్టుతో అంత ఈజీ కాదు , తొలి టెస్టుకు సర్వం సిద్ధం
Embed widget