అన్వేషించండి

TRS News: వాళ్లు చవటలు, దద్దమ్మలు.. సొల్లు పురాణం బంద్ చేయండి.. కిషన్ రెడ్డి వ్యాఖ్యలతో గులాబీ నేతలు ఫైర్

శాసనసభ ఆవరణలోని టీఆర్‌ఎస్‌‌ఎల్పీ కార్యాలయంలో ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ తదితరులు విలేకరుల సమావేశం నిర్వహించారు.

భువనగిరి పట్టణంలో జన ఆశీర్వాద యాత్రలో భాగంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి టీఆర్ఎస్‌పై చేసిన వ్యాఖ్యలపై హైదరాబాద్‌లో గులాబీ  పార్టీ నేతలు కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు మంత్రి శాసనసభ ఆవరణలోని టీఆర్‌ఎస్‌‌ఎల్పీ కార్యాలయంలో ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ తదితరులు విలేకరుల సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ఒక రూపాయి నిధులు కూడా తెలంగాణకు ఇవ్వలేదని విమర్శించారు. కేంద్రానికి తెలంగాణ కట్టే పన్నుల్లో సగం కూడా ఇవ్వడం లేదని విమర్శించారు. కేంద్ర మంత్రిగా ఉండి తెలంగాణకు మీరేం చేశారని ఎర్రబెల్లి కిషన్ రెడ్డిని ప్రశ్నించారు. మీరేదో చేసినట్లు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని ఎర్రబెల్లి ఎద్దేవా చేశారు. కేంద్ర మంత్రిగా ఉండి అబద్ధాలు మాట్లాడుతుంటే తామేం మాట్లాడాలని అన్నారు. 

విభజన చట్టంలో భాగంగా పేర్కొన్న హామీలు ఏమయ్యాయని ఎర్రబెల్లి ప్రశ్నించారు. ఏడేళ్లవుతున్నా వాటికి అతీ గతీ లేదని అన్నారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ హామీ ఏమైందని నిలదీశారు. విభజన చట్టంలో ఉన్న బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ వంటి హామీలు కూడా నెరవేర్చలేదని.. పైగా సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రం నుంచి నలుగురు బీజేపీ ఎంపీలు, ఒక కేంద్ర మంత్రి ఉన్నా ఒక్క జాతీయ ప్రాజెక్టు కూడా తేలేదని అసహనం వ్యక్తం చేశారు. 

Also Read: Traffic Challan Telangana: పెండింగ్ చలానా ఉంటే పోలీసులు మన బండి సీజ్ చేయొచ్చా? హైకోర్టు క్లారిటీ

కేంద్ర మంత్రి అయినందుకు సంతోషించినం
కిషన్‌ రెడ్డి కేంద్ర మంత్రి అయినందుకు సంతోషించినమని ఎర్రబెల్లి అన్నారు. తెలంగాణకు నిధులు తెస్తాడని అనుకున్నమని చెప్పారు. బండి సంజయ్‌ పిచ్చిపిచ్చిగా మాట్లాడినట్లే కిషన్‌ రెడ్డి కూడా మాట్లాడుతున్నాడని విమర్శించారు. మిషన్‌ భగీరథను కేంద్రం ఆదర్శంగా తీసుకుందని, నీతి ఆయోగ్‌ చెప్పినా భగీరథకు నిధులు ఇవ్వలేదని విమర్శించారు. తెలంగాణలో సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఎక్కడైనా అమలవుతున్నాయా అని ప్రశ్నించారు. ఇక్కడి సంక్షేమ పథకాలను కేంద్రం ఆదర్శంగా తీసుకుంటుందని చెప్పారు. 

బీజేపీ అంటే అమ్మకం అని.. టీఆర్ఎస్ అంటే నమ్మకం అని బాల్క సుమన్ ఎద్దేవా చేశారు. ‘‘ఈటల సెక్రటేరియట్ ఆఫీసును పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు అడ్డాగా మార్చారు. ఆయనకు మెడికల్ కాలేజీ మా చలవే. ఇంకా ఈటల పనులు చాలా ఉన్నాయి. అన్నిటినీ బయట పెడతాం. ఈటల తెలంగాణ కోసం రక్తాన్ని ధార పోయలేదు. కేసీఆర్ వల్లే ఈటల గొప్పోడు అయ్యాడు.  ఇక ఆయన పని అయిపోయింది. భారీ మెజారిటీ తేడాతో ఈటల ఓడిపోవడం ఖాయం. బీజేపీ తెలంగాణ ఎంపీలు చవటలు, దద్దమ్మలు. తెలంగాణకు వాళ్ళు ఇప్పటికైనా ఏం చేస్తారో చెప్పాలి. సొల్లు పురాణం బంద్ చేయుండి’’ అని బాల్క సుమన్ విమర్శించారు. 

Also Read: Huzurabad News: హుజూరాబాద్‌‌లో ఏం నడుస్తుంది? ఇంఛార్జిలతో కేసీఆర్ రివ్యూ, కీలక సూచనలిచ్చిన సీఎం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Minister Ramanaidu:  మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
Revanth Reddy:  ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
Priyanka Chopra: హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
IPL Schedule 2025: ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ICC Champions Trophy 2025 Team India | అగార్కర్ తో డ్రెస్సింగ్ రూమ్ లో Gambhir డిష్యూం డిష్యూం | ABP DesamChhatrapati Sambhaji Maharaj 'Sambar' | సాంబార్ చరిత్ర తెలిస్తే షాక్ అవుతారు | ABP DesamVicky Kaushal Bollywood Super Star | Chhava తో కొత్త సూపర్ స్టార్ పుట్టాడా.? | ABP DesamMLC Candidate Aviash Jadhav Interview | పదిహేను నా లక్కీ నెంబర్ ఎందుకంటే | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Minister Ramanaidu:  మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
Revanth Reddy:  ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
Priyanka Chopra: హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
IPL Schedule 2025: ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
Hyderabad Crime News మేడ్చల్‌లో యువకుడి దారుణహత్య, నడిరోడ్డుపై కత్తులతో దాడి కేసులో ఊహించని ట్విస్ట్
మేడ్చల్‌లో యువకుడి దారుణహత్య, నడిరోడ్డుపై కత్తులతో దాడి కేసులో ఊహించని ట్విస్ట్
First GBS Death in AP: ఏపీలో తొలి జీబీఎస్ పేషెంట్ మృతి, నిర్ధారించిన గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్
ఏపీలో తొలి జీబీఎస్ పేషెంట్ మృతి, నిర్ధారించిన గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్
WPL Result Update: గార్డెనర్ కెప్టెన్ ఇన్నింగ్స్.. డబ్ల్యూపీఎల్ లో గుజరాత్ బోణీ, 6 వికెట్లతో యూపీ చిత్తు
గార్డెనర్ కెప్టెన్ ఇన్నింగ్స్.. డబ్ల్యూపీఎల్ లో గుజరాత్ బోణీ, 6 వికెట్లతో యూపీ చిత్తు
Who Is Mastan Sai: ఐఐటీలో బీటెక్ నుంచి డ్రగ్స్ పెడ్లర్, బ్లాక్ మెయిలర్ వరకు.. ఎవరీ మస్తాన్ సాయి, అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ?
ఐఐటీలో బీటెక్ నుంచి డ్రగ్స్ పెడ్లర్, బ్లాక్ మెయిలర్ వరకు.. ఎవరీ మస్తాన్ సాయి, అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ?
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.