అన్వేషించండి

TS Congress : మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డిపై అనేక కేసులు..నామినేషన్ తిరస్కరించాలని కాంగ్రెస్ ఫిర్యాదు !

మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి నామినేషన్‌ను తిరస్కరించాలని కాంగ్రెస్ రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేసింది. అభ్యర్థుల అఫిడవిట్లు ఆన్‌లైన్‌లో పెట్టకపోవడాన్ని టీ కాంగ్రెస్ నేతలు ప్రశ్నించారు.

ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డిపై అవినీతి ఆరోపణలు ఉన్నాయని రిటర్నింగ్ అధికారికి తెలంగామ కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. సర్వీసులో ఆయనపై ఆనేక ఆరోపణులు ఉన్నాయని...వాటిపై విచారణ జరుగుతున్నందున ఆయన నామినేషన్ ఆమోదించవద్దని .. తిరస్కరించాలని కోరారు. గ్రూప్ వన్ అధికారిగా ప్రభుత్వ ఉద్యోగంలోకి వచ్చిన ఆయన భారీ అవినీతికి పాల్పడ్డారని టీ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ముఖ్యమంత్రులకు దగ్గరగా ఉంటూ ప్రమోషన్లు పొందారని... భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డారని రేవంత్ ఆరోపిస్తున్నారు. 

Also Read : కొత్త ఎమ్మెల్సీల్లో ముగ్గురికి మంత్రి పదవులు ! "ఎలక్షన్ కేబినెట్ " కోసమే కేసీఆర్ కసరత్తులా ?

హైదరాబాద్ శివారులో ఇటీవల ప్రభుత్వం వేలం వేసిన కోకాపేట భూముల విషయంలోనూ ఆయనపై ఆరోపణలు ఉన్నాయని రేవంత్ చెబుతున్నారు. ఆయన కుటుంబానికి చెందిన రాజ్‌ పుష్ప సంస్థకు భూములు దక్కించుకున్నట్లు ఆరోపించారు. వీఆర్‌ఎస్‌ తీసుకున్న 24 గంటల్లోపే వెంకట్రామిరెడ్డిని టీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించారని.. నామినేషన్‌ పత్రాల పరిశీలన సమయంలో కాంగ్రెస్‌ను ఎందుకు అనుమతించలేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. 

Also Read : నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్‌లో హీట్. రాజ్యసభకు కవిత? ఎమ్మెల్సీకి పెరిగిన పోటీ

అధికార వ్యవస్థకే అవమానం తెచ్చేలా వెంకట్రామిరెడ్డి వ్యవహరించారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. అధికార పార్టీకి అనుకూలంగా పనిచేశారని విమర్శించారు. కలెక్టర్ హోదాలో ఉండి కేసీఆర్ కాళ్లు మొక్కారని మండిపడ్డారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్‌ పత్రాలు ఆన్‌లైన్‌లో ఉంచకపోవడాన్ని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఏ ఎన్నిక జరిగినా నామినేషన్లు వేసిన వారి వివరాలు, అఫిడవిట్లు ఆన్‌లైన్‌లో పెడతారని.. కానీ ఎందుకు పెట్టలేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

Also Read : గురువారం ఇందిరాపార్క్‌ వద్ద టీఆర్ఎస్ మహాధర్నా .. వరి కొనుగోలుపై కేంద్రం తేల్చాల్సిందేనన్న కేసీఆర్ ! 

ఎమ్మెల్సీ అభ్యర్థులపై ఉన్న కేసుల వివరాలను ప్రజలకు తెలియకుండా చేస్తున్నారని ఎన్నికల ప్రక్రియ అంతా టీఆర్ఎస్ కనుసన్నల్లో నడుస్తోందని కాంగ్రెస్ మండిపడింది. కాంగ్రెస్ అభ్యంతరాలపై ఎన్నికల అధికారులు స్పందించట్లేదు. రాష్ట్ర ఎన్నికల అధికారుల తీరుపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని ప్రకటించారు. నామినేషన్ల స్వీకరణ గడువు ముగియడంతో టీఆర్ఎస్ తరపున నామినేషన్లు వేసిన ఆరుగురు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ప్రకటించడం లాంఛనమే.

Also Read : గవర్నర్ బిశ్వభూషణ్‌కు అస్వస్థత.. ప్రత్యేక విమానంలో హైదరాబాద్ తరలింపు !

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Argentina vs Spain World Cup Final Hyderabad: ఫుట్ బాల్ ప్రపంచకప్ ఫైనల్ ఎంజాయ్ చేయాల్సిందే - రాత్రంతా పబ్బులు, హోటళ్లకు తెలంగాణ సర్కార్ అనుమతి !
ఫుట్ బాల్ ప్రపంచకప్ ఫైనల్ ఎంజాయ్ చేయాల్సిందే - రాత్రంతా పబ్బులు, హోటళ్లకు తెలంగాణ సర్కార్ అనుమతి !
Breaking News: అంగన్‌వాడి సిబ్బందికి తల్లికి వందనం వర్తింపు- గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం 
అంగన్‌వాడి సిబ్బందికి తల్లికి వందనం వర్తింపు- గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం 
Cement Corporation of India: ఆదిలాబాద్‌లో సిమెంట్ పరిశ్రమ పునరుద్ధరణపై జోగు రామన్న అల్టిమేటం - ఆగస్టు 31లోగా తేల్చకపోతే ఆమరణ నిరాహార దీక్ష!
ఆదిలాబాద్‌లో సిమెంట్ పరిశ్రమ పునరుద్ధరణపై జోగు రామన్న అల్టిమేటం - ఆగస్టు 31లోగా తేల్చకపోతే ఆమరణ నిరాహార దీక్ష!
Gift A Smile KTR Birthday: కేటీఆర్ బర్త్ డే.. గిఫ్ట్ ఏ స్మైల్ - వినూత్నంగా పేద రైతులకు ఇన్సూరెన్స్ చేయించిన ఆదిలాబాద్ బీఆర్ఎస్ నేత
కేటీఆర్ బర్త్ డే.. గిఫ్ట్ ఏ స్మైల్ - వినూత్నంగా పేద రైతులకు ఇన్సూరెన్స్ చేయించిన ఆదిలాబాద్ బీఆర్ఎస్ నేత

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
RBI Plastic Currency: ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
Embed widget