అన్వేషించండి

Warangal Declaration : రూ. 2 లక్షల రుణమాఫీతో పాటు మరెన్నో వరాలు - కాంగ్రెస్ వరంగల్ డిక్లరేషన్‌లో కీలక అంశాలు ఇవిగో

వరంగల్ రైతు సంఘర్షణ సభలో రైతు డిక్లరేషన్‌ను రేవంత్ రెడ్డి ప్రకటించారు. రైతుల అభ్యున్నతే ధ్యేయంగా అనేక నిర్ణయాలను డిక్లరేషన్‌లో ప్రకటించారు.

Warangal Declaration :   వరంగల్‌లో నిర్వహించిన రైతు సంఘర్షణ సభలో కాంగ్రెస్ పార్టీ రైతు డిక్లరేషన్‌ను ప్రకటించింది. టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఈ డిక్లరేషన్‌ను ప్రకటించారు. రైతులకు సంబంధించిన కీలకమైన సమస్యలన్నింటికీ ఈ డిక్లరేషన్‌లో పరిష్కారం చూపే ప్రయత్నం చేశారు. మొదట రేవంత్ రెడ్డి ఈ డిక్లరేషన్‌ను ప్రకటిస్తే తర్వాత  రాహుల్ గాంధీ తన ప్రసంగంలోనూ ప్రస్తావించి...  డిక్లరేషన్ ప్రకటన మాత్రమే కాదని అమలు చేయడం కాంగ్రెస్ బాధ్యతని ప్రకటించడంతో ఈ డిక్లరేషన్‌కు  మరింత ప్రాధాన్యం ఏర్పడింది.  

డిక్లరేషన్‌లో కీలకమైన అంశాలు ఇవి

- కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతులకు ఏక కాలంలో రూ. రెండు లక్షల రుణమాఫీ
- రైతులు, కౌలు రైతులకు ఎకరాకు ఏడాదికి రూ. పదిహేను వేల పెట్టుబడి సాయం
-  ఉపాధి హామీలో నమోదు చేసుకున్న ప్రతి రైతు కూలీకి  ఎటా రూ. పన్నెండు వేల ఆర్థిక సాయం 
- మెరుగైన పంటల బీమా
- గిరిజనులకు భూమిపై యాజమాన్య హక్కులు
- మిర్చి మద్దతు ధర రూ. పదిహేను 
- వరికి కనీస మద్దతు ధర రూ. రెండున్నర వేలు
- పత్తికి మద్దతు ధర రూ. ఆరున్నరవేలు

-కందులు క్వింటాల్‌కు మద్దతు ధర రూ. ఆరు వేలు
- మొక్కజొన్న మద్దతు ధర రూ. రెండు వేల రెండు వందలు
- తెలంగాణలో మూతపడిన చెరుకు ఫ్యాక్టరీలు తెరిపిస్తాం
- భూమి లేని రైతులకు రైతు బీమా పథకం వర్తింపు
- ధరణి పోర్టర్ రద్దు 
- నకిలీ విత్తనాల నివారణకు కఠిన చట్టం 

- నూతన వ్యవసాయ విధానం
- రైతు కమిషన్ ఏర్పాటు 

-  మూతపడిన చెరుకు ఫ్యాక్టరీల రీ ఓపెనింగ్

కాంగ్రెస్ పార్టీ వరంగల్ డిక్లరేషన్‌పై రాజకీయవర్గాల్లోనూ విస్తృత చర్చ జరిగుతోంది.ఈ ఎన్నికల్లో రైతు ఎజెండాను తీసుకుని వెళ్తున్నందున వ్యవసాయానికి  సంబంధించి కాంగ్రెస్ ప్రణాళిక మొత్తం  ఈ డిక్లరేషన్‌లో ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. తెలంగాణ రైతులు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యలను  పరిష్కరించేలా అన్ని అంశాలను ఈ డిక్లరేషన్‌లో పొందు పరిచారు.  కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ ప్రకటన కాదని..   కాంగ్రెస్ పార్టీ బాధ్యత అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.  

టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఓ రకంగా ఎన్నికల మేనిఫెస్టో తరహాలో ఈ డిక్లరేషన్‌ను ప్రత్యేకంగా సిద్ధంగా చేశారు. రైతుల్లో డిక్లరేషన్‌పై విస్తృతంగా చర్చజరిగేలా చేసే ఉద్దేశంతో వ్యహాత్మకంగా రాహుల్ గాంధీ సమక్షంలోనే ఈ డిక్లరేషన్‌ను ప్రకటించారు.  రేవంత్ రెడ్డి డిక్లరేషన్ ప్రకటిస్తున్న సమయంలో ఎదురుగా ఉన్న రైతులు, సభికుల నుంచి పెద్దఎత్తున స్పందన వచ్చింది.  దీంతో డిక్లరేషన్ లక్ష్యం నెరవేరిందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. 

 

 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: కర్ణాటక ప్రజలకు కొడంగల్ నియోజకవర్గంలో ఓట్లున్నాయి: కవిత సంచలన ఆరోపణలు
కర్ణాటక ప్రజలకు కొడంగల్ నియోజకవర్గంలో ఓట్లున్నాయి: కవిత సంచలన ఆరోపణలు
Dharavath Nikhil Death Case: ధరావత్ నిఖిల్ పరువుహత్య.. కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించిన హైకోర్టు
ధరావత్ నిఖిల్ పరువుహత్య.. కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించిన హైకోర్టు
Bullet Train Corridors: హైదరాబాద్- చెన్నై, హైదరాబాద్- బెంగళూరు బుల్లెట్ రైళ్ల పనుల్లో తొలి అడుగు.. మార్కింగ్ చేస్తున్న అధికారులు
హైదరాబాద్- చెన్నై, హైదరాబాద్- బెంగళూరు బుల్లెట్ రైళ్ల పనుల్లో తొలి అడుగు.. మార్కింగ్ చేస్తున్న అధికారులు
Power Vs Opposition Mindset: మళ్లీ గెలిస్తే అన్నీ కార్యకర్తల చేతుల మీదుగానే - జగనే కాదు కేటీఆర్ కూడా సేమ్ హామీలు - అలా చేయగలరా?
మళ్లీ గెలిస్తే అన్నీ కార్యకర్తల చేతుల మీదుగానే - జగనే కాదు కేటీఆర్ కూడా సేమ్ హామీలు - అలా చేయగలరా?

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు గుడ్‌న్యూస్.. ఖాతాల్లోకి పరిహారం నిధులు జమ
వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు గుడ్‌న్యూస్.. ఖాతాల్లోకి పరిహారం నిధులు జమ
Delhi Dehradun Expressway Accident: ఢిల్లీ- డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌వేపై రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి- సేఫ్ జర్నీకి ఇవి పాటించండి
ఢిల్లీ- డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌వేపై రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి- సేఫ్ జర్నీకి ఇవి పాటించండి
CBI Investigation Credibility: సాయికృష్ణ కేసు సీబీఐకి ఇస్తే న్యాయం జరుగుతుందా? మరుగునపడిపోతుందా?
సాయికృష్ణ కేసు సీబీఐకి ఇస్తే న్యాయం జరుగుతుందా? మరుగునపడిపోతుందా?
Viral News: దుప్పటి అడిగినందుకు విద్యార్థినిని హాస్టల్ ఖాళీ చేపించిన వార్డెన్! చింతలపూడిలో ఘటన
దుప్పటి అడిగినందుకు విద్యార్థినిని హాస్టల్ ఖాళీ చేపించిన వార్డెన్! చింతలపూడిలో ఘటన
Union Cabinet Reshuffle: త్వరలో కేంద్ర కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ.. మంత్రివర్గంలో మిత్రపక్షాలకు పెద్దపీట.. ఓ శాఖపై ఉత్కంఠ!
త్వరలో కేంద్ర కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ.. మంత్రివర్గంలో మిత్రపక్షాలకు పెద్దపీట.. ఓ శాఖపై ఉత్కంఠ!
CM Revanth Reddy: ఎవడు అడ్డొచ్చినా, ఎవడు ఆత్మహత్య చేసుకున్నా.. మూసీ లేసి తొక్కుతా, ప్రక్షాళన చేసితీరుతా: నల్గొండలో రేవంత్ రెడ్డి
ఎవడు అడ్డొచ్చినా, ఎవడు ఆత్మహత్య చేసుకున్నా.. మూసీ లేసి తొక్కుతా, ప్రక్షాళన చేసితీరుతా: నల్గొండలో రేవంత్ రెడ్డి
Power Vs Opposition Mindset: మళ్లీ గెలిస్తే అన్నీ కార్యకర్తల చేతుల మీదుగానే - జగనే కాదు కేటీఆర్ కూడా సేమ్ హామీలు - అలా చేయగలరా?
మళ్లీ గెలిస్తే అన్నీ కార్యకర్తల చేతుల మీదుగానే - జగనే కాదు కేటీఆర్ కూడా సేమ్ హామీలు - అలా చేయగలరా?
White Rice vs Brown Rice : వైట్ రైస్ Vs బ్రౌన్ రైస్.. షుగర్ ఉన్నవారికి ఏది బెస్ట్? నిపుణులు చెప్తోన్న నిజాలు ఇవే
వైట్ రైస్ Vs బ్రౌన్ రైస్.. షుగర్ ఉన్నవారికి ఏది బెస్ట్? నిపుణులు చెప్తోన్న నిజాలు ఇవే
Embed widget