అన్వేషించండి

Karimnagar NIA Raids: కరీంనగర్‌తో ఉగ్ర లింకులు ఇంకా ఉన్నాయా? మరిన్ని తనిఖీలు తప్పవా?

తాజాగా జరిగిన సోదాల్లో కరీంనగర్ జిల్లాలో పూర్తిస్థాయిలో నిఘా పెంచి మరో ముగ్గురి నుండి నలుగురిని అదుపులోకి తీసుకుంటారని ప్రచారం జోరుగా జరుగుతోంది.

గతంలో ఉగ్రవాదులకు షెల్టర్ జోన్ గా ఉన్న కరీంనగర్ లో ఇంకా సానుభూతిపరులు ఉన్నారేమోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు NIA అధికారులు. ఇప్పటికే జిల్లాలో పూర్తిస్థాయిలో నిఘా పెంచి మరో ముగ్గురి నుండి నలుగురిని అదుపులోకి తీసుకుంటారని ప్రచారం జోరుగా జరుగుతోంది. ముందుగా ఇక్కడ అరెస్ట్ చేసిన వారి నుండి పూర్తి సమాచారం, ఆధారాలు రాబట్టిన తర్వాతే మళ్లీ తనిఖీలు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ఇదీ జరిగింది
కరీంనగర్ జిల్లా కేంద్రంలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) బృందాలు ఆదివారం రోజు తనిఖీలు నిర్వహించాయి. దాంతో కలకలం రేగింది. హైదరాబాద్ నుండి వచ్చిన నాలుగు బృందాలు ఉదయాన్నే జిల్లా కేంద్రానికి చేరుకున్నాయి. స్థానిక పోలీసుల సహకారంతో ఏడు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి పలు పత్రాలు స్వాధీన పర్చుకున్నారు. జగిత్యాల ఉస్మాన్ పురకు చెందిన ఇర్ఫాన్ ఇంట్లో తనిఖీలు నిర్వహించి, అతను కరీంనగర్ హుస్సేన్ పురలోని బంధువుల ఇంట్లో ఉన్న విషయం తెలిసి అక్కడికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. టీఆర్ నగర్ లో ఎం.డి. ఉస్మాన్ ఇంటికి వెళ్లి తనిఖీలు చేశారు. ఉస్మాన్ ను అంతకుముందే షామీర్ పేట లో అదుపులోకి తీసుకున్నారు. టవర్ సర్కిల్లోని ఒక మందుల దుకాణం తాళం పగులగొట్టి లోపలికి ప్రవేశించే యజమాని రావడంతో దుకాణాలు తనిఖీలు నిర్వహించారు. సీసీటీవీ ఫుటేజీ పరిశీలించారు. ఈ విషయంపై ఆరా తీశారు. 

జిల్లా కేంద్రంలో ఏడు గంటల పాటు సోదాలు నిర్వహించడంతో ఏం జరుగుతుందనే ఆత్రుత నెలకొంది. జగిత్యాల జిల్లా కేంద్రంగా నిషేధిత పాపులర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సంస్థ కార్యకలాపాలు గతంలో సాగాయి. ఉగ్రవాద లింకులు ఉన్నాయని అనుమానంతో గత జూలైలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో 141/2022 నెంబర్ ద్వారా పోలీసులు కేసు నమోదు చేసి నలుగురిని అరెస్ట్ చేశారు. మరింత లోతుగా విచారణ జరిపి ఆగస్టు 26న మరో కేసు నమోదు చేశారు. మరింత లోతుగా విచారణ జరిపి ఆగస్టు 26న మరో కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. 

ఇందులో భాగంగా ఆదివారం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకే సమయంలో ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. జగిత్యాలలో ఏడు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి పలు పత్రాలు, ఫోన్ లు స్వాధీన చేసుకున్నారు. నోటీసులు జారీ చేసి తమ కార్యాలయానికి రావలసిందిగా సూచించారు. పీఎఫ్ఐ కోడ్ శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ మతం ఆధారంగా వివిధ వర్గాల మధ్య శత్రుత్వం పెంచడంతోపాటు ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్నారని ఎన్ఐఏ గుర్తించింది. నిజామాబాద్ లింకు ఆధారంగా జగిత్యాలలో సోదాలు నిర్వహించి ఆరోపణలు ఉన్న వ్యక్తులు అందుబాటులో లేకపోవడంతో నోటీసులు జారీ చేశారు. అంతే కాకుండా ఇళ్లల్లో తనిఖీలు నిర్వహించారు. బ్యాంకు ఖాతాలను పరిశీలించారు. ఖర్చుల కోసం విదేశాల నుంచి నిధులు వస్తున్నాయన్న డౌట్ తో బ్యాంకు ఖాతా బుక్స్ ని తీసుకెళ్లారు.

జగిత్యాలలో ఇదివరకే పీఎఫ్ఐ కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు.100 మంది కార్యకర్తలను అందులో పదిహేను మంది కీలకంగా వ్యవహరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. 2002 లోనే అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఆజంఘోరీ తాజాగా జగిత్యాలలో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందాడు. జగిత్యాల కేంద్రంగా ఉంటూ నిజామాబాద్, నిర్మల్, కోరుట్ల, మెట్ పల్లి ప్రాంతాల్లో తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు తేలడంతో అప్పటి నిజామాబాద్ ఎస్పీ రవిశంకర్ ప్రత్యేక దృష్టి సారించారు. రెండు సినిమా థియేటర్ లలో బాంబు పేలుళ్ల సంఘటన నేపథ్యంలో లోతుగా దర్యాప్తు జరపగా ఒకరి పాత్ర వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచి శిథిలాలలో రాజ్యం గురించి ప్రస్తుతం పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సంస్థ రూపంలో మళ్లీ ఉగ్రవాద కార్యకలాపాలు ఎన్ఐఏ ఎంతో తీవ్రంగా పరిగణిస్తోంది.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: హైడ్రాపై హైకోర్టు మరోసారి ఆగ్రహం- అధికారులకు సంకెళ్లు వేయాలని కామెంట్స్ 
హైడ్రాపై హైకోర్టు మరోసారి ఆగ్రహం- అధికారులకు సంకెళ్లు వేయాలని కామెంట్స్ 
Telangana Latest News:  తెలంగాణ యువకుడి సంచలన ఆరోపణ! తన ఆత్మహత్యకు మోదీనే కారణం అంటూ సూసైడ్ నోట్!
తెలంగాణ యువకుడి సంచలన ఆరోపణ! తన ఆత్మహత్యకు మోదీనే కారణం అంటూ సూసైడ్ నోట్!
Telangana Schools Bandh On Friday: తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 
తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 
Breaking News: ఎల్‌నినో ప్రభావాన్ని అంచనా వేసి, తగిన చర్యల సూచనకు కమిటీ ఏర్పాటు
ఎల్‌నినో ప్రభావాన్ని అంచనా వేసి, తగిన చర్యల సూచనకు కమిటీ ఏర్పాటు

వీడియోలు

PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Shreyas Iyer about IND vs ZIM T20 | జింబాబ్వేపై గెలుపుపై శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
Gundenininda Gudigantalu Serial July 24 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు
India vs Zimbabwe 1st T20 Highlights | జింబాబ్వేపై భారత్ ఘన విజయం
Karthika Deepam Tejaswini Prakash as Malini | తెలుగు బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకున్న మాలిని

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Modi video:
"స్పందించి సలహాలు ఇచ్చిన వారికి ధన్యవాదాలు" మరో సెల్ఫీ వీడియో రిలీజ్ చేసిన ప్రధానమంత్రి
Revanth Reddy Indiramma Housing: హైదరాబాద్ క్యూర్ పరిధిలో జనావాసాల్లోనే ఇందిరమ్మ ఇళ్లు - అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
హైదరాబాద్ క్యూర్ పరిధిలో జనావాసాల్లోనే ఇందిరమ్మ ఇళ్లు - అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
CJP Protest: సీజేపీ నిరసన ప్రదర్శన వాంటెడ్‌ నేరస్థులకు కొత్త స్వర్గధామంగా మారిందా? వచ్చిన 216 మందిలో 215 మంది గుర్తింపు!
సీజేపీ నిరసన ప్రదర్శన వాంటెడ్‌ నేరస్థులకు కొత్త స్వర్గధామంగా మారిందా? వచ్చిన 216 మందిలో 215 మంది గుర్తింపు!
Ashes Test In India:  షాకింగ్.. ఇండియాలో యాషెస్ టెస్ట్ మ్యాచ్ ? చెన్నై బిగ్ బాష్ లీగ్ తర్వాత క్రికెట్ ఆస్ట్రేలియా క్రేజీ ప్లాన్!
షాకింగ్.. ఇండియాలో యాషెస్ టెస్ట్ మ్యాచ్ ? చెన్నై బిగ్ బాష్ లీగ్ తర్వాత క్రికెట్ ఆస్ట్రేలియా క్రేజీ ప్లాన్!
Brezza Facelift: మారుతి బ్రెజ్జా నయా లుక్‌! టర్బో ఇంజిన్ నుంచి ADAS గమనించాల్సిన 5 ప్రధానాంశాలు ఇవే! 
మారుతి బ్రెజ్జా నయా లుక్‌! టర్బో ఇంజిన్ నుంచి ADAS గమనించాల్సిన 5 ప్రధానాంశాలు ఇవే! 
Ravneet Singh Bittu Resign: ప్రధానమంత్రి సలహా మేరకు రాజీనామా చేసిన మంత్రి- వెంటనే రాష్ట్రపతి ఆమోదం
ప్రధానమంత్రి సలహా మేరకు రాజీనామా చేసిన మంత్రి- వెంటనే రాష్ట్రపతి ఆమోదం
Raj Kundra Legal War: రాజస్థాన్ రాయల్స్ మాజీ, ప్ర‌స్తుత ఓన‌ర్ల మ‌ధ్య లీగ‌ల్ వార్.. బీసీసీఐకి కంప్లైంట్ ఇచ్చిన శిల్ఫా శెట్టి భ‌ర్త కుంద్రా
రాజస్థాన్ రాయల్స్ మాజీ, ప్ర‌స్తుత ఓన‌ర్ల మ‌ధ్య లీగ‌ల్ వార్.. బీసీసీఐకి కంప్లైంట్ ఇచ్చిన శిల్ఫా శెట్టి భ‌ర్త కుంద్రా
NTA 47 Officials Removed: నీట్ లీక్‌పై కేంద్రం ఉక్కుపాదం - నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో బిగ్ రీసెట్- 47 మంది అధికారుల తొలగింపు!
నీట్ లీక్‌పై కేంద్రం ఉక్కుపాదం - నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో బిగ్ రీసెట్- 47 మంది అధికారుల తొలగింపు!
Embed widget