అన్వేషించండి

Bandi Sanjay: కరీంనగర్‌లో బండి సంజయ్ మౌన దీక్షకు అంతా రెడీ, లక్ష్యం ఏంటంటే

Karimnagar: కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు దీక్ష జరపతలపెట్టారు.

రాష్ట్రంలో గిరిజన రైతులు ఎదుర్కొంటున్న పోడు భూముల సమస్యను వెంటనే పరిష్కరించాలని, ధరణి పోర్టల్ లోని లోపాలను సరిదిద్ది రైతులు ఎదుర్కొంటున్న న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ, తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ‘మౌన దీక్ష’ పేరిట నిరసన కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించింది.

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు జరపతలపెట్టిన ఈ ‘మౌన దీక్ష’లో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ పాల్గొంటున్నారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా పార్టీ నాయకులు, కార్యకర్తలంతా తమ తమ ప్రాంతాల్లో ‘మౌన దీక్ష’కు సంఘీభావం తెలపనున్నారు.

బండి సంజయ్ గతంలో మన రాష్ట్ర ప్రభుత్వ తీరుపై పలుమార్లు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపిక చేసిన అప్పటి నుండి సీఎంతో సహా కుటుంబ పాలనపై పలుమార్లు నిరసన వ్యక్తం చేశారు. ఇక పలు ప్రాజెక్టులు వాటా కేంద్ర ప్రభుత్వానిదేనని కొన్ని పథకాలు అయితే పూర్తిగా పేర్లు మార్చి రాష్ట్ర ప్రభుత్వం తన పథకాలు గా చెప్పుకుంటూ పబ్బం గడుపుతున్నారని అప్పట్లో ఆరోపించారు ప్రజల్లోకి వెళ్లే ప్రతి అంశంపైనా పకడ్బందీ కార్యచరణ నిర్దేశించి కార్యకర్తలకు స్థానిక నాయకులకు కు ఆయా సభలు నిరసన కార్యక్రమాలు విజయవంతం అయ్యేలా చేయగలిగారు.

గతంలో నాగార్జునసాగర్ ఉప ఎన్నికల సమయంలో అక్కడ పెద్ద ఎత్తున ఉన్న గిరిజన భూముల అంశాన్ని సైతం ప్రస్తావించడమే కాకుండా ఏకంగా ధర్నాలకు దిగడంతో తీవ్రమైన ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో అటవీ భూములు ఆక్రమించి నివాసముంటూ వ్యవసాయం చేసుకుంటున్న పేద ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ మొండి చెయ్యి చూపారని దీనివల్ల వారు తాత్కాలికంగా నిర్మించుకున్న షెడ్లను ఇతర నివాసాలను అధికారులు కూల్చివేయడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు టీఆర్ఎస్ నాయకులు భారీ ఎత్తున కబ్జాలు చేస్తున్నా నోరుమెదపని కేసీఆర్ పేద ప్రజలపై మాత్రం పోలీసుల సహాయంతో విరుచుకుపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అన్ని అంశాల్లోనూ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే క్రమంలో రానున్న ఎన్నికల వరకు దీనికి ఒక శాశ్వత పరిష్కారం చూపించినట్లయితే ప్రత్యేక కార్యాచరణను సిద్ధం అవుతున్నట్లు కూడా సమాచారం. ఆదిలాబాద్ లాంటి ప్రాంతాల్లో పెద్దగా పట్టు లేని బీజేపీ పోయినసారి జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఈ విధంగా ఎంపీ స్థానాన్ని గెలుచుకోలేకపోయింది. ఈసారి  కూడా రాష్ట్రవ్యాప్తంగా గిరిజనుల మద్దతుతో ఎన్నికల్లో వీలైనంతవరకు సీట్లు గెలుచుకునే విధంగా వారికి సంబంధించిన అంశాల పట్ల దూకుడు పెంచింది. అయితే గతంలో నిరసనలు ధర్నాలతో ప్రభుత్వంపై విరుచుకుపడుతూ దూసుకెళ్తున్న బండి సంజయ్ ఈసారి పోడు భూముల అంశాన్ని ఎంత దూరం వరకు తీసుకెళ్తారు అనేది వేచి చూడాలి.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
India Squad For NZ ODI Series: న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
Amaravati houses ready: అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
JEE Advanced Exam 2026: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
8th Pay Commission: కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
Embed widget