అన్వేషించండి

Swapanloka Fire Incident: స్వప్నలోక్ కాంప్లెక్స్ ను పరిశీలించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి - కేంద్రం రూ.2 లక్షల పరిహారం! 

Swapanloka Fire Incident: సికింద్రాబాద్ లోని అగ్నిప్రమాదం జరిగిన స్వప్నలోక్ కాంప్లెక్స్ ను కేంద్రమంత్రి కిషన్ రెడ్డ పరిశీలించారు. ఆరుగురు మృతి చెందడంపై విచారం వ్యక్తం చేశారు.  

Swapanloka Fire Incident: సికింద్రాబాద్ లో అగ్ని ప్రమాదం జరిగిన స్వప్నలోక్ కాంప్లెక్స్ ను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. స్థానికంగా ఉన్న అధికారులను అడిగి అన్ని వివరాలను తెలుసుకున్నారు. ప్రమాదంలో ఆరుగురు మృతి చెందడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం అగ్ని ప్రమాదాల నివారణకు కఠినంగా వ్యవహరించాలని కిషన్ రెడ్డి కోరారు. కమిటీలు ఏర్పాటు చేయడం మినహా ప్రమాదాల నివారణకు కృషి చేయడం లేదని  విమర్శించారు. అక్రమ కట్టడాలకు జీహెచ్ఎంసీ ఏమాత్రం అడ్డు చెప్పకుండా, రెగ్యులరేషన్ పేరుతో ఖజానా నింపుకోవడమే లక్ష్యంగా పని చేస్తుందని ఆరోపించారు. ప్రమాదల నివారణకి జీహెచ్ఎంసీ ఏమాత్రం పాటుపడడం లేదని తెలిపారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ నుండి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు ఉంటాయని మృతులకు నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. కేంద్రం నుండి రెండు లక్షల రూపాయల నష్ట పరిహారం ఇవ్వనున్నట్లు తెలిపారు. 

"అటు ఫైర్ డిపార్ట్ మెంట్ కానీ ఇటు ఎలక్ట్రిసిటీ డిపార్ట్ మెంట్ కానీ జీహెచ్ఎంసీ డిపార్ట్ మెంట్ కానీ, రెవెన్యూ డిపార్ట్ మెంట్ కానీ వీళ్లకు సంబంధించినటువంటి ప్రత్యేకమైన టీం ఏర్పాటు చేసి వాళ్లకు రెగ్యులర్ గా ఇదే బాధ్యత ప్రమాదాలు జరగకుండా ఉండే విధంగా చర్యలు తీసుకునేటటువంటి ప్రయత్నం ఆ కమిటీల ద్వారా చేయాలి. అందులో ఏ రకమైనటువంటి అవినీతికి పాల్పడకుండా నిజాయితీతో వ్యవహరించేటటువంటి అధికారులతో వ్యవస్థ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని కోరుతున్నాను. నేను టూర్ లో ఉన్నాను. వెంటనే నేను గౌరవ ప్రధాన మంత్రి గారితోటి మాట్లాడి ఇక్కడ నా నియోజకవర్గంలో మరి మా జిల్లా అధ్యక్షులు, కార్పొరేటర్స్ నాకిచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మేరకు నేను ప్రధాన మంత్రి గారితోటి మాట్లాడి ఆరు మంది చనిపోయారు. మనం కొంత ఆర్థిక సాయం ప్రకటించాలని చెప్పినప్పుడు ప్రధాన మంత్రి గారు ఒకరొకరికి రెండు లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.

అదే కాకుండా స్టేట్ డిజాస్టర్ తరఫున కూడా మేం 50 శాతం ఇస్తాం. స్టేట్ గవర్నమెంట్ 50 శాతం ఇస్తుంది. స్టేట్ డిజాస్టర్ తరఫున కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించుకోవచ్చని కూడా మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హోం సెక్రటరీ వారు కూడా చెప్పారు. కాబట్టి వారు డిజాస్టర్ మేనేజ్ మెంట్ తరఫున కూడా ఈ రకమైనటువంటి ప్రమాదం జరిగినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆ డిజాస్టర్ మేనేజ్ మెంట్ ను ఉపయోగించుకోవచ్చు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం పెడ్తుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 50 శాతం పెడ్తుంది. ఈ రకమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు కానీ ప్రమాదాలు కానీ వచ్చినప్పుడు ఎవరి అనుమతి అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వం 50 శాతం ఇచ్చినప్పటికి కూడా స్టేట్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ ఈ రకమైనటువంటి మరి సంఘటనలు జరిగినపుడు ఆ డబ్బులు ఉపయోగించుకోవచ్చు. కాబట్టి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాను. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి." - కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Cyber ​​Crime: ట్రేడింగ్ పేరిట రెండున్నర కోట్ల మోసం - నిండా మునిగిన మాజీ ఐపీఎస్ భార్య
ట్రేడింగ్ పేరిట రెండున్నర కోట్ల మోసం - నిండా మునిగిన మాజీ ఐపీఎస్ భార్య
Konaseema Youth New Business: గోదావరి సంక్రాంతి సంబరాలు చూపడానికి అమలాపురం కుర్రాళ్ల సరికొత్త ప్రయత్నం! కాన్సెప్ట్ తెలిస్తే వెంటనే ఫోన్ చేస్తారు!
గోదావరి సంక్రాంతి సంబరాలు చూపడానికి అమలాపురం కుర్రాళ్ల సరికొత్త ప్రయత్నం! కాన్సెప్ట్ తెలిస్తే వెంటనే ఫోన్ చేస్తారు!
Charter plane crashed: కుప్పకూలిన చార్టర్ విమానం - అయినా అందరూ సేఫ్ - ఒడిషాలో జరిగిన ఘటన వీడియో
కుప్పకూలిన చార్టర్ విమానం - అయినా అందరూ సేఫ్ - ఒడిషాలో జరిగిన ఘటన వీడియో
Pawan Kalyan Pithapuram Tour: పిఠాపురం వాసుల ముంపు కష్టాలు తీర్చిన పవన్ కళ్యాణ్ - గొల్లప్రోలు నూతన వంతెన పరిశీలన
పిఠాపురం వాసుల ముంపు కష్టాలు తీర్చిన పవన్ కళ్యాణ్ - గొల్లప్రోలు నూతన వంతెన పరిశీలన

వీడియోలు

MI vs RCB Highlights WPL 2026 | ఉత్కంఠ పోరులో ఆర్సీబీ విక్టరీ
MI vs RCB WPL 2026 Harmanpreet Kaur | తమ ఓటమికి కారణం ఏంటో చెప్పిన కెప్టెన్
Shreyas in place of Tilak Ind vs NZ | తిలక్ స్థానంలో శ్రేయస్
Jay Shah about Rohit Sharma | రోహిత్ పై జై షా ప్రశంసలు
Asian Thalassemia Conclave | తలసేమియా గురించి తెలుసుకోకపోవటమే అసలు సమస్య | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Cyber ​​Crime: ట్రేడింగ్ పేరిట రెండున్నర కోట్ల మోసం - నిండా మునిగిన మాజీ ఐపీఎస్ భార్య
ట్రేడింగ్ పేరిట రెండున్నర కోట్ల మోసం - నిండా మునిగిన మాజీ ఐపీఎస్ భార్య
Konaseema Youth New Business: గోదావరి సంక్రాంతి సంబరాలు చూపడానికి అమలాపురం కుర్రాళ్ల సరికొత్త ప్రయత్నం! కాన్సెప్ట్ తెలిస్తే వెంటనే ఫోన్ చేస్తారు!
గోదావరి సంక్రాంతి సంబరాలు చూపడానికి అమలాపురం కుర్రాళ్ల సరికొత్త ప్రయత్నం! కాన్సెప్ట్ తెలిస్తే వెంటనే ఫోన్ చేస్తారు!
Charter plane crashed: కుప్పకూలిన చార్టర్ విమానం - అయినా అందరూ సేఫ్ - ఒడిషాలో జరిగిన ఘటన వీడియో
కుప్పకూలిన చార్టర్ విమానం - అయినా అందరూ సేఫ్ - ఒడిషాలో జరిగిన ఘటన వీడియో
Pawan Kalyan Pithapuram Tour: పిఠాపురం వాసుల ముంపు కష్టాలు తీర్చిన పవన్ కళ్యాణ్ - గొల్లప్రోలు నూతన వంతెన పరిశీలన
పిఠాపురం వాసుల ముంపు కష్టాలు తీర్చిన పవన్ కళ్యాణ్ - గొల్లప్రోలు నూతన వంతెన పరిశీలన
The Raja Saab Reaction : ప్రభాస్ ఓల్డ్ లుక్ మిస్సింగ్ - 'ది రాజా సాబ్'లో 8 నిమిషాల సీన్స్ యాడ్... రివ్యూస్‌పై మారుతి రియాక్షన్
ప్రభాస్ ఓల్డ్ లుక్ మిస్సింగ్ - 'ది రాజా సాబ్'లో 8 నిమిషాల సీన్స్ యాడ్... రివ్యూస్‌పై మారుతి రియాక్షన్
Sankranti Special Trains: హైదరాబాద్- విజయవాడ మధ్య సంక్రాంతి స్పెషల్ ట్రైన్స్‌- టైమింగ్ సహా పూర్తి వివరాలు ఇవే
హైదరాబాద్- విజయవాడ మధ్య సంక్రాంతి స్పెషల్ ట్రైన్స్‌- టైమింగ్ సహా పూర్తి వివరాలు ఇవే
Balakrishna : ఓ వైపు మూవీస్... మరోవైపు యాడ్స్ - బాలయ్యనా మజాకా...
ఓ వైపు మూవీస్... మరోవైపు యాడ్స్ - బాలయ్యనా మజాకా...
Bangladesh: భారత్‌ను విలన్‌గా చూపుతున్న ఆందోళనకారులు - రోజు గడవాలంటే భారత్ దిగుమతులే దిక్కు - బంగ్లాదేశ్ పరిస్థితి ఇదీ !
భారత్‌ను విలన్‌గా చూపుతున్న ఆందోళనకారులు - రోజు గడవాలంటే భారత్ దిగుమతులే దిక్కు - బంగ్లాదేశ్ పరిస్థితి ఇదీ !
Embed widget