అన్వేషించండి

Hyderabad Traffic: నేడు Hydలో పెద్ద ఎత్తున ట్రాఫిక్ ఆంక్షలు, ఈ మార్గాల్లో వెళ్లే వాహనదారులకు అలర్ట్!

Amit Shah Hyderabad Tour: రామంతాపూర్‌లో ఏర్పాటు చేసిన సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ ను అమిత్ షా నేడు ప్రారంభించ‌నున్నారు.

Hyderabad Traffic News: కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah Hyderabad Tour) నేడు (మే 14) హైదరాబాద్‌కు రానున్న వేళ ఇవాళ నగరంలో పెద్ద ఎత్తున ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. అమిత్ షా వెళ్లే మార్గాల్లో హైద‌రాబాద్‌లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. న‌గ‌రంలోని రామంతాపూర్‌తో పాటు మ‌హేశ్వరం నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని తుక్కుగూడ‌లో అమిత్ షా ప‌ర్యటించ‌నున్నారు. ఈ క్రమంలో ఆ రూట్లలో వెళ్లే వాహ‌న‌దారులకు ఇబ్బందులు ఎదురుకానున్నాయి. ట్రాఫిక్ సమస్య ఎదుర్కోకుండా వీరు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాల‌ని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు.

రామంతాపూర్‌లో ఏర్పాటు చేసిన సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ ను అమిత్ షా నేడు ప్రారంభించ‌నున్నారు. అనంత‌రం సెమినార్ హాల్‌లో నిర్వహించే కార్యక్రమంలో హోం మంత్రి అమిత్ షా పాల్గొంటారు. ఆ స‌మావేశం ముగిసిన అనంత‌రం తుక్కుగూడ‌కు బ‌య‌ల్దేరి వెళ్తారు. 

మధ్యాహ్నం 12 గంటల నుంచి ట్రాఫిక్‌ అంక్షలు ఉంటాయని పోలీసులు ప్రకటించారు. అంతేకాకుండా, మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 10 గంటల వరకు శ్రీశైలం వైపునకు వాహనాలు అనుమతించబోరని తెలిపారు. దీంతో ఎల్‌బీనగర్‌, హయత్‌నగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, మలక్‌పేట, చాంద్రాయ‌ణ‌గుట్ట నుంచి ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లే వారు ప్రత్యమ్నాయ మార్గాలు ఎంచుకోవాల‌ని సూచించారు. అంతేకాకుండా ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెం.14 నుంచి మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 11 గంటల వరకు భారీ వాహనాలు అనుతించ‌బోమ‌ని పోలీసులు స్పష్టం చేశారు.

ఎల్బీ నగర్‌, హయత్‌ నగర్‌ నుంచి ఎయిర్‌పోర్టుకు వెళ్లే వారు మందమల్లమ్మ, బాలాపూర్‌, వీడియోకాన్‌ జంక్షన్‌ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచించారు. దిల్‌సుఖ్‌నగర్‌, మలక్‌పేట, చంద్రాయణగుట్ట నుంచి ఎయిర్‌పోర్ట్‌‌ వైపు వెళ్లే ట్రాఫిక్‌ను అరాంఘర్‌, శంషాబాద్‌ మార్గాల్లో మళ్లించనున్నట్లు పోలీసులు చెప్పారు.

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజ‌య్ చేప‌ట్టిన ప్రజా సంగ్రామ యాత్ర శ‌నివారంతో ముగుస్తుంది. ఈ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా బీజేపీ భారీ బహిరంగ సభను నిర్వహించనుంది. ఈ సభకు అమిత్ షా హాజరుకానున్నారు. పాదయాత్రలో చివరి రోజైన మే 14న సాయంత్రం నిర్వహించనున్న ఛలో తుక్కుగూడ సభకు ఇప్పటికే సభ ఏర్పాట్లను పూర్తి చేశారు. బీజేపీ నేతలు మొత్తం 40 ఎకరాల్లో 5 లక్షలకు మించిన జనాలతో ఈ సభను నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఇక పోలీసులు అమిత్ షా పర్యటన నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపులు చేశారు. తుక్కుగూడ ఓఆర్‌ఆర్‌ ఎగ్జిట్‌-14 సమీపంలో ఈ సభ జరగనుంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget