By: ABP Desam | Updated at : 15 May 2022 02:36 PM (IST)
గంజాయి కేసులో అరెస్టైన టీడీపీ లీడర్మ
గంజాయి కేసులో టీడీపీ మహిళా నేత ఉండటం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. మానుకొండ జాహ్నవి అనే మహిళీ లీడర్ కేసుల్లో ఇరుక్కున్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన ఆమెను అరెస్టు చేసి హైదరాబాద్ తరలిస్తున్న తెలంగాణ పోలీసులు.
2013లో రిజిస్టర్ అయిన గంజాయి అక్రమ రవాణా కేసులో హైదరాబాద్ పోలీసులు మరో వ్యక్తిని అరెస్టు చేశారు. పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన మానుకొండ జాహ్నవి అనే మహిళను అరెస్టు చేశారు. ఆమె టీడీపీ లీడర్గా ఉన్నట్టు తెలిపారు పోలీసులు. ఆమెను నరసరావుపేట నుంచి హైదరాబాద్ తరిలిస్తున్నారు దుండిగల్ పోలీసులు.
2013లో రిజిస్టర్ అయిన గంజాయి తరలింపు వ్యవహారంలో NDPC Actలో నలుగురిపై కేసు నమోదు చేశారు దుండిగల్ పోలీసులు. కేసును విచారించిన పోలీసులు గతంలోనే ఇద్దర్ని అరెస్టు చేశారు. అదే కేసులో టీడీపీ లీడర్ను అరెస్టు చేయడం సంచలనంగా మారింది. శ్రీనివాస్ అనే మరో వ్యక్తి పరారిలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు.
Breaking News Live Updates : తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్: ఎమ్మెల్సీ కవిత
BegumBazar Honor Killing: పరువుహత్యకు గురైన నీరజ్ పన్వార్ మృతదేహానికి పోస్ట్మార్టం పూర్తి, ఫ్యామిలీకి డెడ్బాడీ అప్పగింత
Telangana TET Exam : తెలంగాణ టెట్ వాయిదాపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు
CM KCR Meets Akhilesh Yadav : దిల్లీలో సీఎం కేసీఆర్ తో ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ భేటీ, ప్రత్యామ్నాయ కూటమిపై చర్చ!
Begumbazar Honor Killing : నా అన్నలే హత్య చేశారు, వారిని ఉరితీయాలి - మృతుని భార్య సంజన డిమాండ్
Bigg Boss Telugu: ‘బిగ్ బాస్’ లైవ్ అప్డేట్స్: నాగ్ ఆఫర్ను తిరస్కరించిన బిందు, అఖిల్
KCR Delhi Schools : తెలంగాణలోనూ ఢిల్లీ విద్యా విధానం - కేజ్రీవాల్పై కేసీఆర్ ప్రశంసల జల్లు !
Bigg Boss OTT Finale: శివ జర్నీకి ఎండ్ కార్డ్ - టాప్ 2 లో ఆ ఇద్దరే!
Petrol Diesel Prices down: పెట్రోల్పై రూ.9.5, డీజిల్పై రూ.7 తగ్గింపు - గుడ్న్యూస్ చెప్పిన నిర్మలమ్మ