అన్వేషించండి

Telangana: తెల్ల రేషన్ కార్డుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్- జనవరి నుంచి సన్నబియ్యం పంపిణీ

Uttam Kumar Reddy: తెలంగాణలో తెల్లరేషన్ కార్డు కలిగి ఉన్న ప్రజలకు జనవరి నుంచి సన్న బియ్యం ఇవ్వబోతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.

Good News For White Card Holders In Telangana:తెలంగాణలో ఎప్పటి నుంచో చర్చలో ఉన్న సన్న బియ్యం పంపిణీకి సంబంధించి ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. జనవరి నుమంచి తెల్లరేషన్ కార్డుదారులకు సన్నబియ్యం ఇవ్వబోతున్నట్టు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. రాష్ట్ర స్థాయి విజిలెన్స్‌ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఉత్తమ్ కుమార్‌రెడ్డి సన్నబియ్యంపై ప్రకటన చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అన్నింటినీ అమలు చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. 

పౌరసరఫరాల శాఖపై ఉన్న స్థాయి సమీక్ష నిర్వహించిన ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రజలకు న్యాణమైన బియ్యం అందించేందుకు ప్రభుత్వం ఎప్పటి నుంచో ఆలోచన చేస్తోందని అన్నారు. దీన్ని ప్రాధాన్యత అంశంగా తీసుకున్నామని... పూర్తిగా అధ్యయనం, చేసి బియ్యం పక్కదారి పట్టకుండా ఉండేలా చేస్తున్నట్టు తెలిపారు. రేషన్ షాపుల్లో ఇచ్చిన బియ్యాన్ని ఎవరైనా పక్కదారి పట్టిస్తే మాత్రం కచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

తెలంగాణలో తెల్లరేషన్ కార్డుదారులకు సన్నబియ్యంతోపాటు కావాల్సిన వారికి రాయితీపై గోధుమలు కూడా ఇచ్చే ఆలోచన ఉన్నట్టు ఉత్తమ్‌ వివరించారు. అదే టైంలో డీలర్ల సమస్యలు గురించి కూడా మంత్రి ఆరా తీశారు. వాటిని అడ్రెస్‌ చేయాల్సిన అవసరం ఉందున్నారు. రాష్ట్రంలోని చౌక ధరల దుకాణాల్లో ఇంకా 1629 ఖాళీలు ఉన్నాయని వాటిని వెంటనే భర్తీ చేసేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వీటన్నింటిపై పది రోజుల్లో నివేదిక సమర్పించాలని సూచించారు. 

తెలంగాణలో ఇప్పుడు ఉన్న అంత్యోదయ కార్డులు మరింత మందికి ఇచ్చే అంశంపై కూడా అధ్యయనం చేయాలని అధికారులను ఉత్తమ్ ఆదేశించారు. గురుకుల పాఠశాలల్లో, హాస్టళ్లు, అంగన్‌వాడీలకు అందజేస్తున్న న్యూట్రీషన్ రైస్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. వీటిపై ఫిర్యాదులు రాకుండా జాగ్రత్త పడాలని ఆ దిశగా పనిచేయాలన్నారు. ఇప్పటి వరకు పౌరసరఫరాల శాఖ ద్వారా అందిస్తున్న పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. వివిధ మార్గాల్లో ప్రజలకు ఆ సమాచారం చేరేలా చూడాలని తెలిపారు. ఇలా చేస్తే అర్హులు ఎరైనా ఉంటే అప్లై చేసుకుంటారని అన్నారు. 
 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Daryl Mitchel: డెరిల్ మిచెల్ ప్రపంచ రికార్డు.. భారత్ పై వన్డేల్లో తొలి ఆటగాడిగా అరుదైన ఘనత
డెరిల్ మిచెల్ ప్రపంచ రికార్డు.. భారత్ పై వన్డేల్లో తొలి ఆటగాడిగా అరుదైన ఘనత
Harish Rao: రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Daryl Mitchel: డెరిల్ మిచెల్ ప్రపంచ రికార్డు.. భారత్ పై వన్డేల్లో తొలి ఆటగాడిగా అరుదైన ఘనత
డెరిల్ మిచెల్ ప్రపంచ రికార్డు.. భారత్ పై వన్డేల్లో తొలి ఆటగాడిగా అరుదైన ఘనత
Harish Rao: రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
NTR Vardhanti: ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
Hyderabad Crime News: హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
Hyundai Venue లేదా Kia Syros.. టాప్ వేరియంట్లో ఏ SUV బెస్ట్, కొనే ముందు ఇది తెలుసుకోండి
Hyundai Venue లేదా Kia Syros.. టాప్ వేరియంట్లో ఏ SUV బెస్ట్, కొనే ముందు ఇది తెలుసుకోండి
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
Embed widget