అన్వేషించండి

India Pakistan Attack News :సైన్యం కోసం విరాళాలు ఇద్దాం- ప్రతిపాదించిన తెలంగాణ సీఎం రేవంత్

India-Pakistan Attack News :భారత సైన్యం కోసం తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు విరాళాలు ఇవ్వబోతున్నారు. దీనిపై ఉప ముఖ్యమంత్రి వాళ్లతో మాట్లాడుతున్నారు.

India Pakistan Attack News : భారత సరిహద్దుల్లో సైన్యం వీరోచితంగా పోరాడుతోంది. పాకిస్థాన్ దుశ్చర‌్యలను బోర్డర్‌లోనే భూస్థాపితం చేస్తోంది. ఇలాంటి సందర్భంలో వారికి అండగా ఉండాల్సిన అవసరం ఉంది. అందుకే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రతిపాదన చేశారు. తన మనసులోని మాటను ప్రజాప్రతినిధులకు చెప్పారు. 

దేశం కోసం, ప్రజల రక్షణ కోసం ప్రాణాలు ఫణంగా పెట్టి పోరాడుతున్న సైన్యం కోసం సాయం చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు నేషనల్ డిపెన్స్‌ ఫండ్‌కు ఒక నెల జీతాన్ని విరాళంగా ఇవ్వాలని రేవంత్ రెడ్డి ప్రతిపాదించారు.  

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదనను కాంగ్రెస్ ప్రజాప్రతినిధులతో చర్చించారు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చర్చించనున్నారు. ఈ చర్చల అనంతరం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వారి అంగీకరించిన తర్వాత నిర్ణయాన్ని ప్రకటించనున్నారు.  ఇతర పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా వచ్చేలా పిలుపునివ్వనున్నారు.  

మరోవైపు సరిహద్దుల్లో ఉన్న పరిస్థితులు కారణంగా రాష్ట్రంలో కూడా ప్రభుత్వం రివ్యూ నిర్వహించింది. సరిహద్దుల్లో ఉన్న వారి సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అనవసరమైన ప్రచారం నమ్మి ఇబ్బంది పడుతున్నవారికి సకాలంలో సాయం చేసేందుకు  ప్రభుత్వం ఈ ఏర్పాట్లు చేసింది. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసే కంట్రోల్ రూం 24 గంటల పాటు పని చేయనుంది.  దీనికిసంబంధించిన నెంబర్లను కూడా అధికారులు వెల్లడించారు. 011-23380556, వందన, రెసిడెంట్ కమిషనర్ ప్రైవేట్ సెక్రటరీ & లైజన్ హెడ్ - మొబైల్: 9871999044, హైదర్ అలీ నఖ్వీ, రెసిడెంట్ కమిషనర్ పీఏ -: 9971387500, జి. రక్షిత్ నాయక్, లైజన్ ఆఫీసర్ -: 9643723157, సీహెచ్. చక్రవర్తి, పీఆర్వో: 9949351270 నెంబర్లకు ఫోన్ చేసి కావాల్సిన సమాచారాన్ని పొందవచ్చు.  

ఏపీ భవన్‌లో కూడా ప్రత్యేక కంట్రోల్ ఏర్పాటు చేశారు.   011-23387089, 98719 99430, 98719 99053, డిప్యూటీ కమిషనర్‌ నంబర్‌ 98719 90081, లైజన్‌ ఆఫీసర్‌ నంబర్‌ 9818395787కు ఫోన్ చేసి సమాచారం తెలుసుకోవచ్చు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
Falcon MD Amardeep Arrest: డిజిటల్‌ డిపాజిట్ల పేరుతో రూ.850 కోట్ల మోసం.. ఫాల్కన్‌ ఎండీ అమర్‌దీప్‌ అరెస్ట్‌
డిజిటల్‌ డిపాజిట్ల పేరుతో రూ.850 కోట్ల మోసం.. ఫాల్కన్‌ ఎండీ అమర్‌దీప్‌ అరెస్ట్‌
ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Rukmini Vasanth: 'టాక్సిక్‌'లో రుక్మిణీ వసంత్ ఫస్ట్ లుక్... మెలిస్సాగా మోడ్రన్‌ డ్రస్‌లో అదరగొట్టిందిగా
'టాక్సిక్‌'లో రుక్మిణీ వసంత్ ఫస్ట్ లుక్... మెలిస్సాగా మోడ్రన్‌ డ్రస్‌లో అదరగొట్టిందిగా

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
Falcon MD Amardeep Arrest: డిజిటల్‌ డిపాజిట్ల పేరుతో రూ.850 కోట్ల మోసం.. ఫాల్కన్‌ ఎండీ అమర్‌దీప్‌ అరెస్ట్‌
డిజిటల్‌ డిపాజిట్ల పేరుతో రూ.850 కోట్ల మోసం.. ఫాల్కన్‌ ఎండీ అమర్‌దీప్‌ అరెస్ట్‌
ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Rukmini Vasanth: 'టాక్సిక్‌'లో రుక్మిణీ వసంత్ ఫస్ట్ లుక్... మెలిస్సాగా మోడ్రన్‌ డ్రస్‌లో అదరగొట్టిందిగా
'టాక్సిక్‌'లో రుక్మిణీ వసంత్ ఫస్ట్ లుక్... మెలిస్సాగా మోడ్రన్‌ డ్రస్‌లో అదరగొట్టిందిగా
Most Cheapest Cars in India: భారత్‌లో ఏ కారు కొంటే అధిక ప్రయోజనం ? టాప్ 5 చౌకైన కార్ల జాబితా ఇదిగో
భారత్‌లో ఏ కారు కొంటే అధిక ప్రయోజనం ? టాప్ 5 చౌకైన కార్ల జాబితా ఇదిగో
Mukesh Ambani: ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Countries with the Deadliest Snakes : పాముల ముప్పు ఎక్కువ ఉన్న దేశాలు.. ఇండియాలోని విషపూరితమైనవి ఇవే
పాముల ముప్పు ఎక్కువ ఉన్న దేశాలు.. ఇండియాలోని విషపూరితమైనవి ఇవే
Embed widget