అన్వేషించండి

Sabitha Indra Reddy: మంత్రి సబితా న్యూ ఇయర్ రిజల్యూషన్ - బొకేలు, శాలువాలు వద్దు! అవి తీసుకురండి

Sabitha Indra Reddy: నూతన సంవత్సర వేడుకలకు తనను కలవాడనికి వచ్చే వాళ్లు.. బొకేలు, శాలువాలు తీసుకురావద్దని, వాటికి బదులుగా విద్యార్థులకు అవసరం అయ్యే వాటిని అందించాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి కోరారు.

Sabitha Indra Reddy: నూతన సంవత్సరం సందర్భంగా తనను కలవడానికి వచ్చే వారు ఎవరు కూడా బొకేలు, శాలువాలు తీసుకురావద్దని తెలంగాన విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి అన్నారు. ఇలాంటి వాటికి బదులుగా ఏవైనా ఉపయోగపడే పనులు, ముఖ్యంగా ప్రజలకు పనికొచ్చేవి చేస్తే బాగుంటుందన్నారు. బొకేలు, శాలువాలకు బదులుగా నోట్ పుస్తకాలు, బ్యాగులు, వాటర్ బాటిళ్లు, పెన్నులు, పెన్సిళ్లు, అంగన్ వాడీ పిల్లలకు మ్యాట్లు, చిన్న వాటర్ బాటిల్స్ వంటివి అందించాలని కోరారు. ఇలాంటివి చేయడం వల్ల విద్యార్థులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. తనను కలవడానికి మాత్రమే వచ్చినప్పుడు కాకుండా ఇతర ఇతర నేతలు, అధికారులను కలవడానికి వెళ్లేటప్పుడు కూడా తీసుకెళ్లొద్దని చెప్పారు. ఇలాంటి వృథా ఖర్చుల స్థానంలో విద్యార్థులకు ఉపయోగపడే వస్తువులు తీసుకెళ్లడం, వివిధ రకాల కార్యక్రమాలు చేపట్టాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. 

వచ్చే ఏడాది 2023 సందర్భంగా అందరూ ఒక మంచి నిర్ణయం తీసుకొని అమలు చేయాలని కోరారు. నూతన సంవత్సరంతో పాటుగా జన్మదినాల సందర్భంగా ఇలాంటి హిత కార్యక్రమం చేపట్టడం ద్వారా పేద, మధ్య తరగతి విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని మంత్రి అన్నారు. వివిధ కార్యక్రమాల సందర్భంగా కూడా ఇదే విధానాన్ని పాటించాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి కోరారు. ప్రజలు, ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులు ఈ దిశగా రానున్న జనవరి ఒకటో తేదీ నుండి ఈ నిర్ణయాన్ని అమలు చేసి జిల్లాలో ఓ సరికొత్త విధానానికి నాంది పలకనున్నారు. నాయకులు ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకొని ఆయా పాఠశాలల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సబితా కోరారు. 

కేక్ కటింగ్ కు బదులుగా గిఫ్ట్ ఏ స్మైల్

మంత్రి కేటీఆర్ కూడా గతంలో ఇలాంటి వాటికి బదులుగా పనికొచ్చేవి చేయాలని తన అభిమానులను, పార్టీ శ్రేణులను కోరారు. ఈ ఏడాది ఆయన పుట్టిన రోజు సదంర్బంగా పలు కామెంట్లు చేశారు. భారీ వర్షాలు, పలు జిల్లాల్లో వరదల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని.. వారికి పార్టీ శ్రేణులు తమకు తోచిన మేరకు ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కార్యక్రమం కింద సహాయం చేయాలనిమంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు జన్మదిన సంబురాలకు బదులు స్థానికంగా ఉన్న ప్రజలకు సహాయం చేయాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. కేటీఆర్ పుట్టిన రోజు జూలై 24వ తేదీ ఆదివారం. ఇందు కోసం పార్టీ నేతలు భారీగా నిర్వహించేందుకు సన్నాహాలు చేశారు. అయితే వరదల కారణంగా ఈ సారి సేవా కార్యక్రమాలను భారీగా నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. వాటిని కొనసాగిస్తారు. అలాగే వరద బాధిత ప్రాంతాల్లో కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా క్యాడర్ బాధితులకు సహాయ చర్యలు చేపట్టనుంది. ప్రతీ ఏడాది కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా టీఆర్ఎస్ నేతలు గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం కింద.. అంబులెన్స్‌లు.. వికలాంగులకు ట్రై స్కూటర్లు వంటివి పంపిణీ చేసేవారు. ఈ సారి కూడా ఆ కార్యక్రమాలు జరగనున్నాయి. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Harish Rao vs Revanth Reddy: హరీష్ రావుకు చెక్ పెట్టేందుకు రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్.. సిద్దిపేటకు మంత్రి పదవి ఆఫర్
హరీష్ రావుకు చెక్ పెట్టేందుకు రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్.. సిద్దిపేటకు మంత్రి పదవి ఆఫర్
Rythu Bharosa Scheme: రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి, రేపటిలోగా ఖాతాల్లో రూ.6 వేలు జమ
రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి, రేపటిలోగా ఖాతాల్లో రూ.6 వేలు జమ
CM Revanth Reddy: సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
PM Modi Telangana Tour: ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Iran US War Updates: శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
CM Chandrababu: ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
Simhadri Express Train: సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
SRH Playing 11: ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. సన్‌రైజర్స్ ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. SRH ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
World Happiness Report : ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
CM Revanth Reddy: సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
Embed widget